హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : ఎం సి పి ఐ యు జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ
బెల్లంపల్లి, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : కరోనాతో లక్షలాదిమంది మరణిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారంనాడుస్థానికపార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజల అవసరాలను, అమయకత్వాన్ని ఆసరా చేసుకొని ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కి పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా గాల్లో కలిసిపోతున్న, వైద్య సౌకర్యాలు కల్పించలేక అరకొరగా ఉన్న ఏమాత్రం స్పందించడం లేదని, ఎన్నికల జాతా మత్తులో మునిగి తేలుతున్నారని, అధికార దాహంతో బౌతిక దూరానికి కొత్త అర్థాలు చెపుతు బహిరంగ సభలు, కుంభమేళాలు హద్దు అదుపు లేకుండా జరుపుతున్నారని. పేదవాళ్ళ ప్రాణాలను గడ్డిపోసతో సమానంగా చూస్తున్నారని, కరోన సెకండ్ వేవ్ తప్పకుండా వస్తుందని ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు గత సంవత్సరం నుండే ఎంత అరిచి గీ పెట్టిన పాలకులు పట్టించుకోలేదనడానికి నిదర్శనమని లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమేనని. ముందు చూపుతో వైద్య సౌకర్యాలు, వైద్యశాలలు వైద్య నిపుణులను ఏర్పాటు చేసుకోక పోవడం వల్ల సామాన్య ప్రజల దగ్గరి నుండి దేశానికి ఉపయోగపడే ఎంతో మంది మేధావులను, విద్యార్థులను, మహిళలను కోల్పోవడం జరిగిందని, అప్పుసప్పు చేసి ఇల్లువాకిలి అమ్మి లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి అప్పులపాలై భర్తకు తెలియకుండా భార్య,భార్యకు తెలియకుండా భర్త, అన్నకు తెలియకుండా తమ్ముడు,తమ్ముడికి తెలియకుండా అన్న శవాలుగా మారి పోతున్నారని హృదయ విధారకమైన ఇలాంటి దృశ్యాలు ప్రతినిత్యం కళ్ళముందు దర్శనమిస్తున్న శవాలను కాల్చడానికి, పూడ్చడానికి కూడా సరైన స్థలాలు లేక క్యూ లో పెట్టి పడి గాపులు కాస్తున్నారని ఈవిధంగా ప్రజల చావులకు కారణమౌతున్న, ఈ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడవాల్సిన అవసరంముందని, ఆ యన అన్నాడు. ఇప్పటికైన ప్రజల ప్రాణాలు కాపాడటానికి హెల్త్ ఎమర్జెన్సీ పాటించి తక్షణమే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...