ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **మార్కెట్ కమిటీలో చిరుధాన్యాల గురించి అవగా
భారతీయ జనతా కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి, అధ్యక్షతన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలో ఆదివారం రైతులకు చిరుధాన్యాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బసవ పాపయ్య గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లచ్చి రెడ్డి, ముత్యాల భాస్కర్ , కొత్త అశోక్ గౌడ్, నాయిని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ రైతులు పండించే పంట సేంద్రియ ఎరువులతో పంట పండించాలని అదేవిధంగా దేశ ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పిన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాల గురించి జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, వదలు, పెసర్లు ఉలువలు, కందులు రైతులు పండించాలని వారికి తెలియజేయడం జరిగినది.ప్రజల ఆరోగ్య దృష్ట్యా గతంలో మన పెద్దలు జొన్నగట్కా సంకటి తిని, అంబలి తాగి ఆరోగ్యంతో 100 ఏళ్ళు బ్రతికి వారని కావున రైతులు అందరూ పండించే పంటలను సేంద్రియ ఎరువులతో పప్పు దినుసులు పండించాలని చెప్పి ఈ అవగాహన సదస్సులో రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. ప్రజలు షుగర్తో, బీపీతో, బాధపడుతున్నారు. కావున వీటన్నిటిని కాపాడుకోవాలని రైతులందరూ పప్పు దినుసులు పండించాలని చెప్పి తెలియజేయడం జరిగినది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నవారు సూరంపల్లి కాళిదాసు ,తాళ్ల వెంకటేష్ గౌడ్ ,మంచాల వైసీపీ ధన్య భాష , బూడిది నరసింహారెడ్డి ,విట్టల్ రెడ్డి ,శ్రీశైలం , పోచన్నమాల , శ్రీకాంత్ ,ముత్యాల మహేందర్ ,రాఘవేందర్ ,శ్రీశైలం ,అశోక్ మరియు తదితరు మండల నాయకులు,మున్సిపల్ నాయకులు,జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...