ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమల
కొత్తపల్లిలో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శనదేశంలో ఇంకా కొనసాగుతున్న కుల వ్యవస్థపేదలకు అందని విద్య, వైద్యం
కొంతమందికే కేంద్రంగా మారిన దేశ సంపద
గ్రామాలలో పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థ
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలిభూమి కొంతమందికే పరిమితం కాకుండా జాతీయం చేయాలి.దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలు చేయడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ అన్నారు. శనివారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంగం శరణం గచ్చామి అనే నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాన్ వెస్లీ హాజరై మాట్లాడుతూ గ్రామాలలో ఇప్పటివరకు కుల వ్యవస్థ, వర్గ పోరు పట్టిపీడిస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందకుండా, కొన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. హిందుత్వ భావజాలం దేశ ప్రజలపై రుద్దుతూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు విద్య, వైద్యం అందడం లేదని చెప్పారు. దేశంలో కుల వ్యవస్థ, వర్గా పోరు పోవాలంటే భూమిని జాతీయం చేయాలని వివరించారు. అంబేద్కర్ ఆలోచన విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాలు, పీడిత ప్రజలు ఏకమై ప్రభుత్వాలపై ఐక్య పోరాటాలు చేసినప్పుడే పది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం పూర్తిస్థాయి అమలు కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం సంగం శరణం గచ్చామి నాటక ప్రదర్శన చూడడానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండి హబీబుద్దిన్, ఎంపీటీసీ సుమతమ్మ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలంపల్లి నరసింహ, ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య, జంగయ్య, కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు కావాలి జగన్ ఉప సర్పంచ్, దంతుక పెద్దయ్య సర్పంచ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పోలే శివ, ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, సైదులు, నారాయణ వెంకటేష్, జంగయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...