*మతం ముసుగులో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ని గద్దె దింపుతాం* *కార్పొరేట్ శ
చేవెళ్ల మర్చి 29, (ప్రజాపాలన ):-
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ , కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్న బిజెపిని ప్రభుత్వంను గద్దె దింపుతామని, సిపిఎం చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ అన్నారు.
ఈనెల 17వ తారీఖున ప్రారంభమైన సిపిఎం జనచైతన్య యాత్ర అనేక జిల్లాలు తిరుగుతూ ఇందిరాపార్క్ వద్ద ఈరోజు ముగింపు సభకు సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం నుండి కార్యకర్తలు తరలి వెళ్లగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రజలకు ఎలాంటి లాభం లేదని అన్నారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు విపరీతంగా పెరగడం పేద మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మండిపడ్డారు.
ఇది పేదల ప్రభుత్వం కాదని బడా కార్పొరేట్ల పెట్టుబడిదారుల ప్రభుత్వమని అన్నారు.2014లో గౌతమ్ అదాని ఆస్తి కేవలం 50 వేల కోట్లు కానీ ప్రస్తుతం ఆయన ఆస్తులు 19.50 కోట్లకు పెరిగిందని అన్నారు.మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కారు చౌకగా అప్పచెప్పుతుందని అన్నారు కాబట్టి రాబోయే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఎర్రజెండా సిపిఎం పార్టీ పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం చేవెళ్ల నియోజకవర్గ నాయకులు యాదయ్య మల్లారెడ్డి బాలరాజ్ ప్రభుదాస్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల నాయకులు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...