**ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు**
తెలంగాణ తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ అధ్యక్షులు జక్కా రాంరెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహానీకి పూలమాలలు వేసి,జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి చింతకింది చక్రపాణి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 41 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జెండా రాష్ట్రవ్యాప్తంగా ఎగురుతుందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో నడిచిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ప్రజలకు సేవలు అందించి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రెటరీ మంకు ఇంద్ర,భువనగిరి పార్లమెంటు యూత్ అధ్యక్షులు జక్క కరుణాకర్ రెడ్డి,పిఎసిఎస్ డైరెక్టర్ బొమ్మ కంటి అశోక్,మాజీ ఎంపీటీసీ బోల సీతయ్య,కాసోజు వీరాచారి,గరిగ వెంకటేష్, కప్పరి అంజయ్య, పండల రాందాస్ గౌడ్,భూసాని ప్రభాకర్,శేఖర్ రావు,మంగళవారం రాములు,జంపాల బిక్షపతి,కంబాలపల్లి బిక్షపతి,పి.నరసింహ, శివకుమార్ రెడ్డి,రాజేష్ యాదవ్. తదితరులు పాల్గొన్నారు.తదుపరి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నుండి చింతకింది చక్రపాణి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బయలుదేరడం జరిగింది.
**ఆరుట్ల గ్రామంలో తెలుగుదేశం జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు**
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం జెండా ఇంటింటికి మళ్ళీ సభ్యత్వం పెంచి తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా
ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ అధ్యక్షుడు నరేష్. మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి సలాం.
కార్యదర్శి ఎండి షాకీర్. మాజీ సర్పంచ్ అనంగాల యాదయ్య మాజీ గ్రామ అధ్యక్షుడు కొంగర వెంకటరెడ్డి, వార్డు సభ్యులు పంబలి శివకుమార్ నూకం మమత మల్లేష్ పార్టీ సీనియర్ నాయకులు సాతిరీ ఎల్లయ్య, జంగా చారి, లోకం జంగయ్య, కాసుల పాండు, బాలరాజ్, రపిక్, శేఖర్, సిద్ధ గొని రమేష్, పొలమొని అనిల్ రాజ్, ఎండి జాంగిర్, ఎండి ఆశ్రప్, తదితరులు పాల్గొన్నారు.
**తుర్కయంజాల్ లో తెలుగుదేశం ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది**
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో తుర్కయంజాల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా41వ ఆవిర్భవ దినోత్సవం మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం జెండా ఆవిష్కరించి తద్ అనంతరం వీరేశం మాట్లాడుతూ
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించి పేద ప్రజల కోసం
తెలుగు జాతికే వన్నెతెచ్చిన నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కిందని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచి జెండాను అందించిన నందమూరి తారక రామారావు స్థాపించిన జెండాను పట్టు విడవని విక్రమార్కుల్లా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రజి కోహెడ శ్రవణ్ కుమార్, రాధాకృష్ణ, గడ్డం దాస్ ,వెంకటేష్, శ్రీనివాసచారి, పాపయ్య, మూడవత్ రవి నాయక్ దాసుగౌడ్ పల్చం బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...