*ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం* -27వ రోజుకు చేరుకున్న భూపోరాటం. -ప్రభుత్వం ఎన్నికల్ల
\చేవెళ్ల మర్చి 12,(ప్రజాపాలన):-
చేవెళ్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 75 లో నాలుగు ఎకరాల రెండు గుంటల ప్రభుత్వ భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు గత నెల 14వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నేటికీ 27 రోజులు గడుస్తున్న సందర్భంగా గుడిసె గుడిసె వాసులను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి మాట్లాడుతూ గుడిసెలు వేసుకొని 27 రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వలేదని అందుకే ఇల్లు లేని పేద ప్రజలు సంఘటితమై ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారని పట్టాలు వచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని ఉంటే గుడిసెలలో ఉంటాము లేదంటే జైల్లో ఉంటామని గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి గుడిసేవాసులకు మౌలిక సదుపాయాలు కరెంటు మంచినీరు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే యం యు జిల్లా అధ్యక్షుడు అంజయ్య మండల పార్టీ కార్యదర్శి మల్గారి సత్తిరెడ్డి షాబాద్ మండల కార్యదర్శి
జంగయ్య ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి శివయ్య అధ్యక్షుడు శివ బిఓసి కార్యదర్శి శ్రీను మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల విజయమ్మ మీనాక్షి సాయిల్ అమ్మ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...