బెల్లంపల్లిలో మరో 20 కోట్ల భూ కుంభకోణం.
కబ్జా చేస్తున్న కెమికల్ కుంటను అడ్డుకోవాలి.
బెల్లంపల్లి మే 3 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాల్టీ పరిధిలోని మెడికల్ కాలేజీ భవనం వెనుక భాగాన ఉన్న కెమికల్ నీటి కుంటను మండల రెవెన్యూ ,అటవీ ,మత్సశాఖ అనుమతి లేకుండా దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలోఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జాచేస్తున్నారని బెల్లంపల్లి జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 సంవత్సరాలుగా స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో కెమికల్ కుంటలో ప్రభుత్వం వారిచ్చే చేపపిల్లలను పెంచుతూ జీవనోపాధి గడుపుతున్న కెమికల్ కుంటను ఎవరి ఆధీనంలో లేదని భావించి కబ్జా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారులు మున్సిపల్ అధికారులకు ప్రతి సంవత్సరం రుసుము కూడా చెల్లిస్తున్నారని అలాంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నీటి కుంట భూమిని కబ్జా చేయడం ఎంత వరకు సమంజసమని వారన్నారు. ఇటీవల జాతీయ బైపాస్ రోడ్డు మెడికల్ కాలేజీ వెనుక భాగంలో నుండి ఈ కుంటకు ప్రక్క నుండి రావడం వల్ల ఈ కుంటను కబ్జా చేయడానికి కబ్జాదారులు పూనుకున్నారని, ఈ రహదారి రావడం వల్ల ఈ భూమి ఎకరానికి దాదాపుగ కోటి 50లక్షల రూపాయల విలువ పెరిగిందని పేర్కొన్నారు. 16 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ భూమి దాదాపు 20 కొట్ల రూపాయల విలువగల భూమిని కబ్జా చేయాలని నియోజక వర్గ ఆది నాయకుడి అనుచరులు చక చకా పనులు మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక వైపు బెల్లంపల్లి మున్సిపాల్టీ పరిధిలో 170 పి పి లోని 944 ఎకరాల భూమి కాభ్జాకూ గురి అవుతుంది అని జాక్ ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో హై కోర్ట్ ను అశ్ర ఇంచగా1వ తేదిన కౌంటర్ ఫైల్ చేయాలని జిల్లా కలేక్టర్ కు ఆ ర్డి ఓ కు బెల్లంపల్లి తాసిల్దార్ కు నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపెల్లి వెంకటస్వామి సిపిఐ రాష్ట్ర నాయకులు, గెల్లీజయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,గుండా చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి, బత్తుల మధు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అమానుల్లాఖాన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, గోగర్ల శంకర్ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాశీ సతీష్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మహమ్మద్ గౌస్ హెచ్ యంఎస్ నాయకులు, ఆడెపు మహేష్ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...