*మాల మాదిగల సమాధుల పక్కన మా సమాధులా?* - ఎస్సీల ఇళ్ళ మధ్యలో పాత స్మశాన వాటిక. -ఇళ్ల మధ్యలో నుంచి త
చేవెళ్ల మర్చి 6, (ప్రజాపాలన):-
చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామంలో గత నాలుగు రోజులుగా వైకుంఠ దామం పై గ్రామంలోని దళితులు మరియు బిసిలు ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. పూర్వం స్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలంలోనే ఉప్పుడు కూడా అక్కడే సమాధి చేసుకుంటాం అంటున్నా బిసిలు. ఇక్కడ వద్దు ఇల్లుకు దెగ్గర ఉంది. ఇన్ని రోజులు అంటే వేరే వైకుంఠదామం లేకుండే అప్పుడు ఏమి అప్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా పల్లె ప్రగతి లో భాగంగా నూతనంగా స్వర్వే నెంబర్ 153లో రెండు ఎకరాలలో వైకుంఠ దామం ఏర్పాటు చేసి అని సౌకర్యాలు కల్పించింది.అందులోనే ఊరిలో ఉన్న అందరు కుల మతాలకు అతీతంగా సమాధి చేసుకుంద్దాం అని వివాదం జరుతున్న సందర్బంగా సోమవారం గ్రామానికి ఎంపిపి, జడ్పీటీసీ, బిఆర్ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి వివాద స్థలాని పరిశీలించి మాట్లాడుతున్న క్రమంలో ఇరు వర్గాల వారు ఎక్కరికొక్కరు కొట్టుకున్నారు. సమాచారం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. మాల మాదిగల సమాధుల పక్కన మేము సమాధులు చేయాలన్న అనే భావన బిసిలకు వచ్చింది అన్నారు.
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇరు వర్గాల వారు కొట్టుకునే స్థాయికి వివాదం చేరుకుంది. పిర్యాదు తీసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారులు వచ్చి నిదరణ చేసుంటే ఈ గొడవ కాకుండే అనే గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చి సమస్యను పరిష్కరించాలని, గ్రామస్థులు కోరుకున్నారు.
గొడవ జరుగుతున్నప్పుడు ఎంపిపి విజయ లక్ష్మి రమణ రెడ్డి,జడ్పీటీసి మాలతి కృష్ణ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, బిఆర్ పార్టీ మండల్ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ అక్కడే ఉన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...