సాగర్ నీళ్లు లేక ఎండిపోతున్న మొక్క జొన్న పంటలు జిల్లా మంత్రి, చైర్మన్ నిర్లక్ష్యంతో పాలేరు
బోనకల్, ఫిబ్రవరి 28 ప్రజా పాలన ప్రతినిధి: సాగర నీళ్ల సమస్యతో వందల ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు అన్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల ముందు విన్నవించిన నీటి సమస్య ఏమాత్రం తీర్చడం లేదని, వారిని అడిగితే అంటి ముట్టని సమాధానాలు చెప్తున్నారని మండల కేంద్రంలోని మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.మండల పరిధిలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు కింద సుమారుగా 35 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు సాగు చేయడం జరిగింది. సాగు చేసిన నాటినుండి ప్రస్తుతం వరకు మండల రైతన్నలు నీటి కోసం రోడ్డు ఎక్కని రోజు లేదనీ, అడగని అధికారి లేడనీ అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనీ, బిబిసి కి 1365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ప్రతిసారి కేవలం 800 క్యూసెక్కుల అరకొర నీటిని విడుదల చేస్తూన్నారని అన్నారు. జిల్లాలో బాధ్యతమైన పదవిలో ఉన్న మంత్రి,చైర్మన్లు రైతు సమస్యలను గాలికి వదిలేసి వారి ప్రచార ఆర్బాటాలకు సమయం కేటాయిస్తున్నారే తప్ప ఏనాడు రైతు సమస్యలనూ,నీటి సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని వారు మండిపడ్డారు.పాలేరు జలాశయం అడుగంటుతుంటే కనీసం సోయ లేకుండా ఉండటం ఏమిటని వాళ్లు ప్రశ్నించారు.వారబంది ముగిసి 26వ తేదీన విడుదల కావలసిన నీళ్లు మూడు రోజులుగా జాప్యం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వారబంది మీద రెండు మూడు రోజులు అదనంగా రైతులకు పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని లేకపోతే రైతు నష్టపోయి అప్పులకోరికి పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు,సర్పంచులు ఎర్రంశెట్టి సుబ్బారావు, ములకారపు రవి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా భద్రు నాయక్ వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...