మెడికో వైద్య విద్యార్థి మృత్తికీ కారకులను కఠినంగా శిక్షించాలి. -ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్
చేవెళ్ల ఫిబ్రవరి 27,(ప్రజాపాలన):-
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు యత్నించి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ మెడికో ప్రీతి చివరికి ప్రాణాలు విడిచిన. ఘటన ఎంతో బాధాకరణమని, ప్రీతి మృత్తి తమను మనసు కలిచివేసిందని, స్వేరో స్టూడెంట్ యూనియన్ చేవెళ్ల మండల ఉపాధక్షుడు రఘురాం ఆవేదన వ్యక్తం చేసారు.
నిన్నటి వరకు తల నొప్పికి స్పందించిన ప్రీతి బ్రెయిన్,ఈరోజు మొత్తానికే స్పందించటం మానేయటంతో.. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని ధ్రువీకరించారు. ప్రీతి బతికే అవకాశం లేదని తల్లిదండ్రులకు ఉదయమే కౌన్సిలింగ్లో చెప్పారు. అయితే.. అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే.. నిమ్స్ వైద్యులు ప్రీతి డెత్ను డిక్లేర్ చేశారు.నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థి ప్రీతి ప్రాణాలు విడిచింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ప్రీతి తుదిశ్వాస విడిచిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. శాయా శక్తులా ప్రయత్నించినా ప్రీతిని కాపాడలేకపోయామంటూ నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతిని బతికించేందుకు అన్ని విధాలుగా వైద్యులు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఈ నెల 21 పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని అత్మహత్యకు యత్నించింది. అయితే.. అప్పుడే మల్టి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కాగా.. మొదటి రోజు నుంచే ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఆమెను బ్రతికించేందుకు వైద్య బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఏ రోజుకారోజు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదట ఎంజీఎంలో వైద్యం అందించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అయితే.. నిన్నటి వరకు నొప్పికి స్పందించిన ప్రీతిలో ఈరోజు ఎలాంటి స్పందన కన్పించట్లేదని తెలిపారు. ప్రీతికి బెయిన్ డెడ్ అయినట్టు చెప్పారని ప్రీతి తండ్రి తెలిపారు. ఇంతటి కిరాతకమైన హంతకుడిని వెంటనే అరెస్టు చేసి ఉరిశిక్ష పడే వరకు. స్వేరో స్టూడెంట్ యూనియన్ పోరాటాన్ని ఆపేది లేదు అని హెచ్చరించారు.
తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ప్రీతీ మరణం పై ద్వారా సిట్టింగ్జర్జి తో విచారణ చేపట్టాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్. మరియు హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని అలాగే ఈరోజు జరిగిన ప్రీతి అంతక్రియలో తోటి వైద్య విద్యార్థులు ఒకరు కూడా హాజరు కాకపోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో అర్థం కావడంలేదని తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ యాజమాన్యం మరియు నిందితుడిపై చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గోవింద్ సింగ్, ఎండి. అబూతలా, గణేష్, రమ్య చందన మమత శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...