*ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు* *అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు* -పీడీ ఎస
చేవెల్ల ఫిబ్రవరి 22 (ప్రజాపాలన):-
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గం షాబాద్ మండలంలోని చందన నపల్లి హైతబాద్ గ్రామాలలో *వెల్స్ పాన్* కంపెనీలో కొత్త యూనిట్ నీ ప్రారంభించడానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ని విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు, అడ్డుకుంటారనే భయంతో పోలీసులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ని చేవెళ్ల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం చేయగా,
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ
విద్యార్థి సంఘాలకు భయపడి ఇలా ముందస్తు అరెస్టులు చేసి మంత్రి కేటీఆర్ ఎన్ని రోజులు కార్యక్రమాలు చేస్తారని, ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఈ భయం మంత్రి కేటీఆర్ కు ఉండేది కాదు కదా అని అన్నారు.
ఇది అరాచకమైన రాచరిక పాలనలా ఉంది. ఈ వ్యవస్థ తీరు ఇది ప్రజాస్వామ్య దేశం కదా ? ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నా *ఈ రాష్ట్రంలో రాక్షసుల పాలనా రాజ్యమేలుతుంది.* ఇంత పిరికి తనంతో అధికారం ఎందుకు చేపట్టాలి ?
ప్రజల సొమ్ముని దోచుకు తినేవారే ఇలా భయపడుతూ రాజ్యాన్నీ పాలిస్తారు. అయినా అవినీతి మంత్రులను, అడ్డుకోవాలి అని ప్రశ్నించే గొంతుక అనుకుంటే ఎంత సేపు,, ఎలాగైనా అడ్డుకుంటుంది.
వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ ముందస్తు అరెస్ట్ లు చేయడం మానుకోవాలి.
*రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిషరించండి. చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం 2014లో ప్రారంభిస్తే ఇప్పటివరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు*
*ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపల ప్రగతిభవన్ కట్టడం పూర్తయింది. కానీ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు*
శంకరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలి
అని అలాగే
హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని అన్నారు. బస్సుల సమస్యను కూడా పరిష్కరించాలని. అదేవిదంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్ &స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU )రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేయడం జరిగింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...