ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి * *నామినేటెడ్ పోస్టులల్లో వికలాంగులకు రిజ్
ఎన్ పి ఆర్ డి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం లో జెండా ఆవిష్కరణ*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్షం చేస్తున్నాయని, నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆత్మ గౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎన్.పి.ఆర్.డి జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు పిలుపునిచ్చారు. ఎన్ పి ఆర్ డి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం లో సాగర్ హైవే పై కట్ట మీద జెండా ఆవిష్కరణ జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఆత్మ గౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో ఏర్పడి దేశ వ్యాపితంగా ఉద్యమాలు చేస్తుందని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం వికలాంగులను ఐక్యం చేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్వాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు ముగింపుగా హైదరాబాదులో ఫిబ్రవరి 28 నాడు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన 13 ఏండ్ల కాలంలో వికలాంగుల సంక్షేమం కోసం పాలకుల విధానాలపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర సంఘానికి ఉందని అన్నారు.2016 ఆర్ పి డి చట్టం,, ఆర్ సి ఐ మానసిక వికలాంగుల చట్టం వంటి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైల్వేలో సౌకర్యాల కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని తెలిపారు.వికలాంగులకు చేయూత నివ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. బ్యాక్ లాక్ పోస్టుల భర్తీ కోసం ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. మహిళా వికలాంగులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. మహిళా వికలాంగులపై అత్యాచారాలు దాడులు జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.8 ఏండ్ల మోడీ పాలనలో వికలాంగుల హక్కులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన ఖర్చు ఎందుకు చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నరాని వారి కుటుంబల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10000 పెంచాలని డిమాండ్ చేశారు. సామూహిక ప్రాంతాలన్నీ మార్చడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవేవీ వికలాంగులకు దక్కడం లేదని విమర్శించారు వికలాంగుల ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని అన్నారు రోస్టర్ పాయింట్లలో వికలాంగులకు 10 లోపు మార్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పిల్లల మర్రి ప్రభాకర్ జిల్లా మహిళా విభాగం కన్వ్వినార్ తాళ్ళ నిర్మల ఎన్ పి ఆర్ డి నాయకులు బస్సు పాండురంగారెడ్డి గణేష్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...