ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి
***ప్రశాంత్ రెడ్డి యాత్ర యాచారం మండలం మొదలుకొని మంచాల మండలం పూర్తిచేసుకుని ఇబ్రహీంపట్నంలో ప్రశాంత్ రెడ్డి అడుగు ముందుకేసి నడుస్తున్న ప్రగతి నివేదన యాత్ర***
*నేటికీ300కిలోమీటర్లు యాచారం24గ్రామాలు,
మంచాలాలో23గ్రామాలు పూర్తి*
*రేపటి నుండి* *ఇబ్రహీంపట్నం మండలంలోకి ప్రగతి నివేదిన యాత్ర*
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ళముందు కనబడుతుంది*
*గ్రామ గ్రామంలో గడప,గడపకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి*
చిన్న చిన్న గ్రామలను, తాండలను గ్రామ పంచాయితీలుగా మార్చి ప్రభుత్వం అభివృద్ధి చేసింది*
**ప్రగతి నివేదిన యాత్రలో మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి**
బిఆర్ఏస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర నేటికీ యాచారం,మాచాల మండలలు పూర్తి చేసుకొని ఆదివారం నాటికి 300కిలోమీటర్లు.కొనసాగింది. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గత ఎనిమిది సంవత్సరాలనుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంను రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఏమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండువేల, మూడువందల, 91.తోబైఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసారని. చేసిన అభివృద్ధిని గ్రామలలోని గడప గడపకు తెలియజేయడం కోసమే ఈ ప్రగతి నివేదన యాత్ర గ్రామాలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వార గ్రామంలోని ప్రతీ ఇంటికి ఏదో ఒక్క పథకం ద్వార లబ్ధిపొందామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకలు ఆసరాతో తాత,ముసలవ్వలకు ధైర్యాన్ని నింపిడు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, కేసీఆర్ మేనామామ అయ్యాడు, రైతులకు రైతు బందు, రైతు భిమాతో కేసీఆర్ రైతు బంధావుడైయాడు, కంటి వెలుగుతో రాష్ట్ర ప్రజలకు వెలుగు నింపాడు,24గంటలకు విద్యుత్ తో రాష్ట్రనికి వెలుగునిచ్చాడు. గర్భిణీలకు 12,13,కేసీఆర్ కిట్స్ తో పాటు మహిళా భద్రతకు షి టీం ఏర్పాటు చేసాడు.వందల పథకలతో రాష్ట్రనికే కాదు దేశానికే మన పథకలు ఆదర్శమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు డైరెక్టర్లు చైర్మన్లు బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...