మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతన జీవోను వెంటనే అమలు చేయాలి
శంకరపట్నం ఫిబ్రవరి 11 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం బొజ్జ సాయిలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశమునకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందని, జీవో నెంబర్ 8 ప్రకారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 3000 రూపాయలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం హార్షనీయం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలనే రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్లు కనబడుతుందని
దీనిలో కేంద్ర ప్రభుత్వం ఎంత పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 5000 రూపాయలు పెంచుతున్నట్లు గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3000 వేతనం పెంచడం చూస్తుంటే దీనిలో అనేక అనుమానాలు ఉన్నాయని,
ఏది ఏమైనా పెంచిన 3000 వేతనాన్ని వెంటనే విడుదల చేసి మార్చి నుండి అమలయ్యే విధంగా చూడాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అయన తేలిపారు.
జిల్లాలో నవంబర్ నెల నుండి ఇప్పటివరకు వేయి రూపాయల వేతనం కూడ ఇంతవరకు రాలేదని, దీంతోపాటు వంట సామాగ్రి కి పెట్టిన ఖర్చులు 10 నెలలు కావస్తున్న పెట్టిన వంట సామాగ్రి పెట్టిన సరుకుల ధరలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వలేదని,
విద్యాశాఖ అధికారులను అనేకసార్లు విన్నవించినా కూడా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం నుండి రాలేదని చెప్పడం తప్పించుకోవడం జరుగుతుందని అయన ఆవేదన వ్యక్తము చేసారు. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయేంత లోపు బడ్జెట్ను విడుదల చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలన్నీ కూడా ఇప్పించి కొత్త జీవోలను అమలు చేయాలని, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సప్లై చేసినట్టు మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా సప్లై చేయాలని, కూరగాయలు పప్పులు కూడా సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయక కార్యదర్శి పిట్టల సమ్మయ్య, మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షులు బొజ్జ సాయిలు,కొండ రజిత, సైనా బేగం, దుర్గం హాలియా, గడ్డం నాగమ్మ, కత్తెరమల్ల పద్మ, పెరుగు సారమ్మ, తన భోజన కార్మికులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...