జేఈఈ మెయిన్స్ లో మెరిసిన గిరిజన కెరటం అరవింద్ అభినందించిన పడమర తండా గిరిజన నాయకులు
బోనకల్, ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ పడమర తండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోత్ రవి రజిత దంపతుల చిన్న కుమారుడు బాణోత్ అరవింద్ ఖమ్మం కృష్ణ వేణి కాలేజీ లో ఎంపీసీ చదువు తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 99.09 మార్కులు సాధించి ఐఐటీ ఎగ్జామ్ కూడా అర్హత సాధించాడు. అరవింద్ నిరుపేద కుటుంబంలో పుట్టి తన తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ తన కుమారులను పట్టుదలతో చదివించుకుంటున్నారు. అరవింద్ రావినూతల ప్రభుత్వ పాఠశాలలో 10తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియట్ ఖమ్మం కృష్ణవేణి కాలేజీలో చదువుతు గిరిజన కెరటంగా నిలిచి పడమర తండాకు మంచి పేరు సంపాదించి జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాడు. రావినూతల పడమర తండాకు మంచి పేరు తెచ్చి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. తండా గిరిజన నాయకులు గుగులోతు పంతు,బాణోత్ శివల నాయక్, బాణోత్ శ్రీను, గుగులోతు రాములు ,బాణోత్ కృష్ణ, బాణోత్ మాన్య నాయక్, ఉపాధ్యాయులు బాణోత్ రమేష్, గుగులోతు రామకృష్ణ, బాణోత్ తులిసిదాస్ లతో పాటుగా తండా పెద్దలు బాణోత్ సరిరాములు, బాణోత్ నాగేశ్వరరావు, బాణోత్ రామదాసు, బాణోత్ కృష్ణ, బాణోత్ రాజా, బాణోత్ కిరణ్ నాయక్ ,బాణోత్ దేవసింగ్, బాణోత్ స్వామి, గుగులోత్ సైదులు, గుగులోత్ రూప్లా, గుగులోత్ నరేష్, బాణోత్ గోపి, ఖమ్మం కృష్ణవేణి కాలేజీ యాజమాన్యం అరవింద్ మరెన్నో ఉన్నత చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అత్యధిక మార్కులు సాధించిన అరవింద్ ను అభినందించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...