*బడ్జెట్లో వికలాంగుల సంక్షేమంకు నిధులు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం*
3016 రూపాయలతో వికలాంగులు బ్రతికేదేట్ల?*
రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్షం చేసిందని, ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తూన్నది. 2,90,396 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ప్రతిపాదించింది.రెవెన్యూ వ్యయంలో 2016 ఆర్ పి డి చట్టం ప్రకారం 5 శాతం నిధులు అంటే 10,584.25 కోట్లు కేటాయించాలి. గత సంవత్సరం 89 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఈ బడ్జెట్లో 20 లక్షల మంది ఉన్న వికలాంగుల సంక్షేమం కోసం ఎందుకు నిధులు కెల్టాయించలేదు. ఆటిజoతో 5 లక్షల మంది చిన్నారులు బాధపడుతున్నారు.వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా
కక్లియర్ ఇంప్లాంటేశన్ ఆపరేషన్స్ చేస్తున్నామని చెప్పుతున్నారు. కానీ ఈ బడ్జెట్లో నిధులు మాత్రం కేటాయించలేదు. మానసిక వికలాంగుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నరో బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదు. 44.12 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కేవలం 12,000 కోట్లు కేటాయించింది.
ఈ సంవత్సరం మంజూరు చేసిన 8,96,592 పెన్షన్లకు ఈ బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు.ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య పెంచిన ప్రభుత్వం బడ్జెట్లో నిధులను ఎందుకు ఇవ్వలేదు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు 1,231 కోట్లు మాత్రమే కేటాయించింది. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమం కోసం మాత్రం పైసా కేటాయించలేదు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకం, స్వయం ఉపాధి రుణాల కోసం, పరికరాల కోసం ఎందుకు నిధులు కేటాయించలేదు. అన్ని శాఖలో ఉద్యోగ నియామకాలు చేస్తున్న ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాల గురించి బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు. పౌష్ఠిక ఆహారం అందించడమే మా లక్ష్యమని చెప్పిన ప్రభుత్వo బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని 2016 ఆర్ పి డి చట్టంలో ఉన్నప్పటికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ 10,000 లకు పెంచేందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయిపులు పెంచాలని ఎన్ పి ఆర్ డి డిమాండ్ చేస్తుంది.2016 ఆర్ పి డి చట్టం అమలు కోసం ఎలాంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ మాటలతో వికలాంగులను మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. బడ్జెట్ సవరించి వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని ఎంపీ ఆర్ డి, జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆశన్న గారి భుజంగ రెడ్డి జిల్లా అధ్యక్షులు జేర్కోని రాజు, జిల్లా కార్యదర్శి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్, జిల్లా కోశాధికారి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...