ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *ఇళ్ల స్థలాల సాధనకై ఫిబ్రవరి 9న ఇందిరాపార
ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్న ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు ఈరోజు తుర్కయంజాల్ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలందరిరు పెద్ద ఎత్తున ధర్నా చేసి సూపరింటెండెంట్ శ్రీమతి అమర జ్యోతి గారికి మెమొరాండం మరియు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రజాసంఘాల పోరాట వేదిక రంగారెడ్డి జిల్లా నాయకులు, మంచాల మండల మాజీ జెడ్పిటిసి పగడాల యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పేదలకు ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు, పేదలకు ఇచ్చిన హామీలైన డబల్ బెడ్ రూమ్స్ ఇస్తామని, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు తట్టుకోవడానికి రూ.3లక్షలు కాకుండా కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అనంతరం సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతం హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి జీవనోపాధి కోసం వేలాది కుటుంబాలు వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్నారని అదేవిధంగా వారి కుటుంబాలు పెద్ద ఎత్తున విస్తరించాయని అన్నారు ఇలాంటి నిరుపేదలు ఇండ్లకు రాయి కట్టుకోలేక అనేక సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఇలాంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు అదేవిధంగా తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతంలోని అనేక మంది స్థానిక నిరుపేదలు కూడా ఇల్లు ఇందు స్థలం లేక అత్యంత దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఇటువంటివారిని అందర్నీ ప్రభుత్వం గుర్తించి అర్జీ పెట్టుకున్న వారందరికీ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ప్రజా సంఘాల పోరాటా వేదిక ఆధ్వర్యంలో వందలాదిమంది నిరుపేదలు దరఖాస్తులు పెట్టుకున్నారని వెంటనే ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్,ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, స్థానిక నాయకులు టీ, నర్సింహ, ఐ భాస్కర్ , కె.వెంకట కృష్ణ , బి శంకరయ్య, కొండి గారి శంకర్, ఐ.కృష్ణ ,మలాద్రి,రత్నమ్మ,శారదా, యాదగిరి, శివ ప్రసాద్ గౌడ్, అజయ్ గౌడ్, ఆంజనేయులు, శ్రీను నాయక్ ,ఉమా, స్వప్న, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...