ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి *కాంగ్రెస్ పార్టీ,మల్ రెడ్డి రంగారెడ్డి గూర్చి
ఇబ్రహీంపట్నం:నియోజకవర్గ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గడ్డ మల్లయ్య గూడలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి పరామర్శించి,బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని,న్యాయం జరగాలని అడగడంలో తప్పేంటని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతుందని పేద ప్రజలకు అన్యాయం చేస్తే సహించలేదన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డిపై అనుచుత వాక్యాలు చేసిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మరొకసారి నోరు జారితే సహించలేదన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసాడని,వయసులో కూడా పెద్దవాడైన ఆయనపై ఈ విధమైనదూషణలుచేయడంఅమానుషమన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బంటి చేస్తున్న ప్రగతి నివేదన యాత్ర కాదని సొంత ఆవేద యాత్ర అని ఎద్దేవ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఫామ్ రాదనే ఉద్దేశంతోనే ఈ విధమైన పాదయాత్రలకు పునుకున్నాడని, ఇప్పటికే ఆయన అనేకచోట్ల భూకబ్జాలు,దళితుల భూములను లాక్కోవడం కోటానుకోట్ల సంపాదించడంజరిగిందనిన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకొని రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందేనని, మల్రెడ్డి రంగారెడ్డి నిప్పులాంటి నిజాయితీ గల మనిషియని,పేదల పాలిట ఆపద్బాంధవుడనిన్నారు. మరొకసారి మల్రెడ్డి రంగారెడ్డి పై,కాంగ్రెస్ పార్టీ పై,కార్యకర్తల పైన గాని అనుతమైన వాక్యాలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించలేరని అవసరమైతే యాత్రను అడ్డుకుంటం ఖబర్దార్ అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్,మున్సిపల్ ఉపాధ్యక్షులు పంది యాదగిరి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి గౌస్ పాషా,మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు పబ్బే శ్రీను,సోప్పరి రవి కుమార్,ఇబ్రహీంపట్నం సోషల్ మీడియా ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి తేజ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంకాల కరుణాకర్,సీనియర్ నాయకులు చెనమోని యాదగిరి, కౌన్సిలర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...