ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి *డి ఆర్ డి ఏ సర్ఫ్ అధ్వర్యమలో మహిళా సంఘాలకు ఋణా
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య డి ఆర్ డి ఏ సేర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమలో ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి హాజరై మొదటగా మహిళా సంఘాల ద్వారా చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించినారు.తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సేర్ప్ ప్రార్థన గీతంతో ప్రారంబించారు, కార్యక్రమంలో సర్ఫ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సబ్జెక్టుల వారిగా డిపిఎం లతో మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సమైక్య చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు మరియు అడిషనల్ డి ఆర్ డి ఓ డిఆర్డిఏ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.ఎంపీపీ కృపేష్ మాట్లాడుతూ చిన్న సంఘాలు మరియు సమావేశాలు చేసుకోవడానికి భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. జడ్పిటిసి మహిపాల్ మాట్లాడుతూ సంఘలలోని కుటుంబాలు వారి పిల్లల్ని చదువుల పట్ల శ్రద్ధ చూపాలి అన్నారు.అదేవిధంగా మహిళలు తీసుకున్న రుణాలు బ్యాంకు లింకేజ్,స్త్రీనిది ద్వారా వ్యాపారాలు స్థానికంగా మరియు ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవాలి అని అన్నారు, పిడి డిఆర్డిఏ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘానికి రుణ సౌకర్యం కల్పించి సుస్తిరమైన జీవనోపాధిని కల్పిస్తున్నామని చెప్పారు, మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు 100కు 100% తిరిగి చెల్లిస్తున్నారు, మహిళా సంఘాలు ఆర్థిక పరమైన చెల్లింపులు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు మహిళలకు అత్యవసర రుణాలు అవసరమైనప్పుడు రుణాలు పొందవచ్చునని తెలియజేసినారు, ముఖ్య అతిథి స్థానిక శాశన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సంఘాలు ఒక లక్ష రూపాయలు రుణం నుండి ఈరోజు 20 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే స్థాయికి ఎదగారని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని చెప్పారు మన మహిళా సంఘాలు రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం అన్నారు, మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణానికి కృషిచేస్తానన్నారు,మహిళా సంఘ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఎంటర్ పైజేస్ గురించి ముఖాముఖి నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు,మండలంలోని 921 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 617 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 34 కోట్ల 25 లక్షల రూపాయలు మరియు స్త్రీనిది ద్వారా 237 సంఘాలకు 3 కోట్ల 85 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈయొక్క రుణాల ద్వారా 8750 మంది లబ్దిపొందుతున్నారని మరియు ఎంటర్ప్రైజెస్ ద్వారా 343 మంది సభ్యులు వివిధ రకాల చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు అదే విదంగా పుడ్ ప్రాసెసింగ్ (PMFME) క్రింద 5 మంది సభ్యులు లబ్ధి పొందినారు,మహిళా సంఘాలు అన్ని ఆదర్శంగా పనిచేస్తున్నాయని, ఈ యొక్క సంఘాల పురోగతికి పనిచేస్తున్న డి ఆర్ డి ఏ సేర్ఫ్ సిబ్బందిని అభినందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఓ పి ప్రభాకర్ ,ఎంపీపీ కృపేష్ , జెడ్పిటిసి మహిపాల్ ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ,ఎంపీడీవో జయరాం విజయ్ , డిపిఎం లు బాల్ రాజ్,నర్సింహ,స్వర్ణలత ,సూర్య,RM ఉదయ, మండల మహిళా సమైక్య అధ్యక్షులు నిర్మల,కార్యదర్శి మహేశ్వరి,కోశాధికారి జ్యోతి,ఎపియం,సీసీలు, SN మేనేజర్,వివోఏలు మరియు మండల మహిళా సమైక్య సిబ్బంది,అన్ని గ్రామాల నుండి 600 మంది సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...