కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ కేంద్రం, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చెయ్యాలి
బెల్లంపల్లి మార్చి 28 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించకుండా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని బెల్లంపల్లి అఖిలపక్షం తీవ్రంగా విమర్శించింది. బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు లక్ష 50 వేలమంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే యువకులు వృద్ధులుఎక్కువ శాతం 18 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు ఉంటారని వారికి ఎలాంటి అవగాహన కల్పించకుండా వ్యాక్సినేషన్ సెంటర్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు కూర్చోవడానికి బెంచీలు కుర్చీలు నీడ కోసం సరిపడా షామియానాలు కూడా ఏర్పాట్లు చేయలేదని వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వాటన్నిటిని పరిష్కారం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఎంతవరకు సబబని వారన్నారు. లక్షకు పైగా ఉన్న వ్యక్తులకు దాదాపు ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సింగరేణి హాస్పిటల్ లో కమ్యూనిటీ హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని చేసుకుంటే సంబంధిత హాస్పిటల్ ఎక్కడికి వెళ్లాలి ఏ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్లాలి చెప్పడానికి సిబ్బంది లేరని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కనీస అవసరాలకు ఖర్చు చేయకుండా కేవలం కాగితాలపై లెక్కలు మాత్రమే చూపెడుతూ నిధులను సంబంధిత డాక్టర్లే స్వాహా చేస్తున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఎప్పుడు కూడా వైద్య అవసరాల కోసం ఎమ్మెల్యే నిధులను ఖర్చు చేయలేదని ఇప్పటికైనా ఎమ్మెల్యే గారి నిధులతో హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ప్రతి మండలంలో ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్స్కు వచ్చే వికలాంగులకు వృద్ధులకు వీల్చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, చదువు రాని వారికి సహాయ పడే విధంగా సిబ్బందిని సమకూర్చాలని ప్రభుత్వం అంబులెన్సులు సరిపోయే అంత లేకపోతే అద్దె ప్రాతిపదికన అద్దె అంబులెన్సులను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే విడిది కార్యాలయ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని లేనియెడల అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లీ జయరామ్ యాదవ్, గుండ చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి అమానుల్లాఖాన్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, బత్తుల మధు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగర్ల శంకర్, రెడ్ స్టార్ పార్టీ సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ సతీష్ కుమార్, ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గౌస్, హెచ్ఎంఎస్ నాయకులు ఆడెపు మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి తదితరులు హాజరైనారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...