ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంట
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం- సాగర్ జాతీయ రహదారి అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్త్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థులతో ర్యాలీతో వెళ్లి,రాస్తారోకో నిర్వహించడం జరిగింది,అనంతరం విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనీమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన విద్యారంగ సమస్యలతో సతమతమవుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనీ.స్కాలర్షిప్లను ప్రతి నెలకు 3500 రూ ల చొప్పున ప్రతీ విద్యార్థి అకౌంట్లలో వేయాలని,సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ గురించి హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని,300 గురుకులాలకు నూతన భవనాలు నిర్మించి,మౌళిక వసతులు కల్పించాలని,ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని,యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని,ఇబ్రహీంపట్నంలో ని నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి,ప్రతి గ్రామానికి ఆర్ టి సి బస్సులను విద్యార్థులకు అనుకూలంగా నడపాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీరామ్,వీరపట్నం జిల్లా కన్వీనర్ సాయి చరణ్,గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ కృష్ణ,హాస్టల్ కన్వీనర్ జగదీష్, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ సందీప్,హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు ప్రవీణ్,సందీప్,సీనియర్ నాయకులు పవన్,వీరపట్నం, కందుకూరు,మహేశ్వరం నగర కార్యదర్శులు ముత్యాల.సాయి చందు,సాయి,రాఘవేందర్,నాయకులు గణేష్,శివాని,శివలిలా,దీపక్,శివ,జగన్,ప్రసాద్,సన్నీ,అనిల్,చోటు,జగదీష్,విజయంద్ర, వినేయ్,రాజేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...