వరద బాధితుల హామీ నెరవేర్చమని నిరసన దీక్ష చేస్తున్న గోదావరి వరద ముంపు బాధితులపై అటవీ సిబ్బంద
ఈరోజు జనవరి 10న ఉదయం 9 గంటల నుండి గోదావరి వరద ముంపు బాధితులపై ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. 150 రోజులుగా 300 మంది వరద బాధితులు శాంతియుతంగా నిరవధిక నిరసన దీక్షను చేపడుతున్నారు. అటవీ సిబ్బందికి నిరసనకారులకు మధ్య ఎలాంటి వివాదం లేదు. రోడ్డు ప్రక్కన ఆర్ అండ్ బి ప్రభుత్వ స్థలములో 300 మంది ఆదివాసీలు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు. నివాస స్థలం చూపించమని తహసిల్దార్, కలెక్టర్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. గోదావరి ముంపు బాధితులతో పాటు నిరుపేద ఆదివాసి, దళితులకు కూడా గృహ వసతి కల్పించమని కోరుతున్నాము. పినపాక భద్రాచలం నియోజకవర్గం పరిధిలో దాదాపు 25వేల కుటుంబాలు గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతుతో నిరుపేదలు పోరాట కమిటీని ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇది ముఖ్యమంత్రి హామీని నెరవేర్చమని చేస్తున్న పోరాటం. ఆదివాసీలపై అటవీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటం పూర్తిగా చట్ట వ్యతిరేకం. వీరు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అటవీ సిబ్బంది దాడిలో వాసం భద్రమ్మ, కురసం భద్రమ్మ అనే ఆదివాసీ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ మహిళా సిబ్బంది వీరిపై పిడిగుద్దులు గుద్దుతూ, బూట్లతో కిందపడేసి తొక్కారు. ఈ పెనుగులాటలో అనేకమంది ఆదివాసీ మహిళలను గాయపరచడం వలన సొమ్మసిల్లి పడిపోయారు. 2022 జులై 17న భద్రాచలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చుటకు స్థానిక పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తగిన కృషి చేయాలని కోరుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 1700 కోట్ల తో గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అటవీ సిబ్బందిని అదుపులో పెట్టాలని కోరుతున్నాం. లేనియెడల జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, గోదావరి వరద ముంపు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎట్టి లక్ష్మణ్, నిరుపేదల గృహకల్ప సాధన కమిటీ నాయకులు కొండపనేని కృష్ణయ్య, ముత్యాల సత్యనారాయణ, పోరాట కమిటీ నాయకులు కొమరం సుజాత, కొమరం భద్రమ్మ, సున్నం భూలక్ష్మి, గజ్జల అలివేలు, పర్సిక రమణ చిడుం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...