ఘనంగా జాతీయ పక్షుల దినోత్సవం
జన్నారం, జనవరి 05, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్ పల్లి రేంజ్ లో గల మైసమ్మ కుంట వద్ద జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గురువారం అటవీ అధికారి మాధవరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ కు సంబంధించిన అటవీ సిబ్బంది పాల్గొని పక్షుల లెక్కింపు కార్యక్రమం చేపట్టినారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి పక్షుల గుర్తింపు పోటీ ప్రవర్తన మరియు ఆవాస ఉండే పరిస్థితుల గురించి అవగాహన కల్పించబడునున్నారు. అటవీ అధికారులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు పాల్గొని టైనా కూలర్ ల ద్వారా పక్షులను వీక్షిత్తు వాటి పేర్లను గుర్తించడం జరిగిందన్నారు డివిజన్లోని అటవీ అధికారులు దాదాపు 40 కి పైగా పక్షి జాతులను గుర్తించడం జరిగిందన్నారు. అటవీ అధికారులు వీటన్నిటిని రికార్డు చేయడం జరిగిందన్నారు. పక్షులు కూడా పర్యావరణం లో భాగం కనుక వాటిని కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. అడవిలో కొన్ని పక్షి జాతులు అంతరించిపోవడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతిందన్నారు. పక్షుల ఆవాసాల పెరుగుదలకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ నందు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నందు కుంటలు ఏర్పాటు కుంటలలో చేప పిల్లలు విడుదల గుడ్ల అమెరికా ఎండు చెట్లు అమెరికా మొదలైనవి కాపాడాలనన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ డివిజన్లో కొన్ని పక్షి జాతులు, గ్రే ఎడేడ్ ఫిప్ ఈగల్, కింగ్ ఫిషర్, రామచిలుకలు, డార్తర్, కామస్ మైన, ఫైడ్ మైన, బార్న్ స్వాలో, పోండ్ హిరాస్, ఓపెస్ బిల్ స్టార్క్, తదితర పక్షులు పేర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, డివిజన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...