ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి * చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 192 వ జయంతి
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రజాసంఘాల కన్వీనర్ కాడిగళ్ల. భాస్కర్ , తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ,
మహారాష్ట్రలో పిశ్వల రాజ్యo అనంతరం బ్రిటిష్ పాలన సాగుతున్న కాలంలో అంటరానితనం అస్పర్శత బాల్య వివాహాలు శూద్రులపై హత్యలు అఘాయిత్యాలు దారుణాలు సాగుతున్న కాలంలో సావిత్రిబాయి పూలే తన భర్త అయినా మహాత్మ జ్యోతిరావు పూలే సహకారంతో అంటరాని వారికి అనాధలకు మహిళలకు చదువు నిషేధం ఉన్న కాలంలో చదువుకుంటే ప్రాణాలు తృణప్రాయంగా తెగ నరికే కాలంలో చదువులు చెప్పాలని దృడ నిశ్చయంతో చిన్నచిన్న పాఠశాలలు ప్రారంభించి చదువులు చెబుతున్న సందర్భంగా అగ్రకుల మనవాదులు అంటరాని వారికి పాఠాలు చెపుతావా అంటూ అనేకమైన మానసిక హింసలకు గురిచేస్తూ ఆమె ఉదయం చదువు చెప్పటానికి పాఠశాలకు వెళుతున్న సందర్భంగా ఆమె పైన బురద నీళ్లు ఇంటి ముందు వేసే శాంపి నీళ్లు తనపై చల్లేవారు అలాగే సూటిపోటు మాటలు అనేటివారు కొన్ని సందర్భాలలో భౌతికంగా కూడా దాడులు చేశారన్నారు, ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా తన భర్త సహకారంతో ఎన్నో పాఠశాలలు ప్రారంభించి మహారాష్ట్ర లో అనేక పట్టణాల్లో నగరాల్లో ఉదయం రాత్రిపూట చదువు చెప్పేవారు,
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే పేరు భారత దేశ చరిత్రలో నిలబడిందని చెప్పారు,
ఈ దేశంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను అధ్యయనం చేసి వెలికి తీసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు, ఈ దేశంలో అక్షర జ్ఞానం అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పిల్లలను కూడా కనకుండా కుటుంబ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా అట్టడుగు వర్గాల విద్యార్థులే తమ పిల్లలుగా భావించి వేలాది పాఠశాలలను తెరిపించి ఉచిత విద్యను అందించిన మహానీయుల చరిత్ర కనుమరుగు కాకుండా చరిత్ర పుటల్లోకి వారి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు,
భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని అలాగే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్ గా గుర్తించి నోబెల్ బహుమతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, రానున్న కాలంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి గుర్తించే వరకు పోరాడుతామన్నారు,
ఈ కార్యక్రమంలో డి. రామచందర్, బి.మసుదన్ రెడ్డి, ఏ.వెంకటేష్, ఎం.రామకృష్ణారెడ్డి,
సిహెచ్.ముసలయ్య, కే. శ్రీనివాస్ రెడ్డి,
ఎం.ఆనంద్, వై. జగన్, కే.జంగారెడ్డి, ఎంపీ నరసింహ, ఎం. భాషయ్య సర్పంచ్ ధర్మన్నగూడెం, తావు నాయక్, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...