ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి * మంచాల్ మండల్ లో పర్యటించిన జడ్పిటిసి మర్
విద్యార్థులకు సరళీతరంగా మైండ్ లో నిలిచే రీతిలో బోధన చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్, లెర్నింగ్, మెటీరియల్, (టిఎల్ఎం) మేలా కార్యక్రమాన్ని మంచాల మండలం నోముల గ్రామంలో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచాల జడ్పిటిసి *మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గారు* , ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి మేలాల వల్ల వినడం, చూడడం, ప్రత్యక్షంగా పాల్గొనడంలో విద్యార్థులు ఎక్కువగా అవగాహన పొందుతారని అందుకే ఆధునిక పద్ధతిలో బోధనపరికారాలతో పాటాల బోధన వేగవంతమైన అధ్యయనానికి తోడ్పాటును అందిస్తుందన్నారు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనలో ఎల్లప్పుడూ మార్పు చేసుకోవాలని సూచించారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సరిపడ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు, స్కూల్స్ ప్రారంభించి ఇన్ని నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు అందలేదు, వెంటనే అందచేయాలని సంబంధిత అధికారులకు కోరారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులకు సిలబస్ త్వరగా పూర్తి చేసి మంచి ఫలితాలను వచ్చే విధంగా కృషి చేయాలన్నారు, అదేవిధంగా ఉత్తమ బోధన పరికరాలు తయారు చేసిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు సబ్జెక్టు వారిగా బహుమతులు సర్టిఫికెట్లను ఈరోజు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్ మెన్ సత్తు వెంకట రమణ రెడ్డి, నోముల సర్పంచ్ బాలరాజు, ఎస్ఎంసి చైర్మన్ పాల్లటి జెగన్, మండల్ లోని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ముఖ్య నాయకులు ,సంబంధిత విద్య అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...