*బ్లాక్ సిగ్నేచర్ పుస్తకావిష్కరణ*
మధిర డిసెంబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాటూరు పేట హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు వేము రాములు రచించిన బ్లాక్ సిగ్నేచర్ (దళిత సాహిత్య వ్యాసాలు) గ్రంధ ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ జి.వి. రత్నాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎవరికోసమైతే ఈ దళిత సాహిత్యం రాస్తున్నారో అటువంటి దళితులందరికీ ఈ సాహిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఈ సాహిత్యం దళితుల్లో చైతన్యo తీసుకురావాలని అపుడే ఈ సాహిత్యం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం హైదరాబాదు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు చేతులు మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించి మరుగున పడిపోతున్న దళితుల సాహిత్యం వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎవరి మూలాలు వారు తెలుసుకొని తమ తమ ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వారు వారి సాహిత్యాన్ని సృజించాలని ఆయన కోరారు. అలాగే కవి,రచయిత విమర్శకులు,పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అనాధరణకు గురికాబడిన ప్రతి జాతి, ప్రతి సమూహము యొక్క సాహిత్యాన్ని పునర్మించుకోవాలన్నారు. భూతం ముత్యాలు రచనలపై వేము రాములు రాసిన వ్యాసాలు భూతం ముత్యాలు యొక్క సమగ్ర సాహిత్య చరిత్రను తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాకతీయ యూనివర్సిటీ ఆచార్య డాక్టర్ బన్నా ఐలయ్య మాట్లాడుతూ భూతం ముత్యాలుకు మంచి భవిష్యత్తు ఉందని భూతం ముత్యాలు రచనలపై వేము రాములు రాసిన వ్యాసాలే బ్లాక్ సిగ్నేచర్ అంటూ ఇందులోని వ్యాసాలన్ని భూతం ముత్యాలు సమగ్ర సాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని, వేము రాములు బాగా రాశారని, భవిష్యత్తులో వేము రాములు మంచి వ్యాసకర్త అవుతారని అన్నారు. అనంతరం వేము రాములు రచించిన బ్లాక్ సిగ్నేచర్ పుస్తకాన్ని అంకితం ఇవ్వగా ఆచార్య డాక్టర్ బన్న ఐలయ్య సహృదయంతో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంజికుంట్ల రామారావు, వెంకటేశ్వరరెడ్డి, ఎలగొండ రాములు, మంథని శంకర్, పిల్లి మల్లికార్జున్, పిహెచ్డి చేస్తున్న వివిధ యూనివర్సిటీల పరిశోధకులు విద్యార్థులి పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...