చివరిశ్వాస వరకు దేశహితమే స్వయంసేవకుల ధ్యేయం - జగిత్యాలజిల్లా ఆర్. ఎస్.ఎస్. కార్యవాహ్ గోల్కొం
రాయికల్, డిసెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): ఆర్.ఎస్.ఎస్ లో నిత్య శాఖ, ఘోష్ (సంగీతం)వాదనల ద్వారా జాతీయ భావాలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేయడం జరుగుతుందని జిల్లా కార్యవాహ్ గోల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ మండల కేంద్రములోని ఆర్.ఆర్ గార్డెన్ లో రెండు రోజులపాటు జరిగిన సమారోహ్ (ముగింపు) కార్యక్రమానికి ప్రధాన వక్త గా పాల్గొని మార్గదర్శనం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతీయ కుటుంట జీవనం ప్రపంచానికి ఆదర్శమని, హిందూ జాతీయత, సంఘటన, ఐక్యత అవసరమని అన్నారు. భారతీయ సంగీతం అందరిని రంజింపజేస్తుందని, మానవ జీవితంలో మిలితమై ఉంటున్నాయని, నాట్యసంగీతాలు మన జీవితాన్ని నడిపిస్తాయని అన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నాయని, కరోనా లాంటి వైరస్ లతో ప్రపంచం కకావికలమౌతుంటే ఆత్మనిర్భర్ తో నిలదొక్కుకుని ఆదర్శంగా నిలుస్తుందని, వ్యక్తినిర్మాణం ద్వారా సర్వొన్నతమైన సమాజానికి రామాయణం జరుగుతుందని, శాఖలలో ఆటపాటల ద్వారా వారికి తెలియకుండానే సర్వొన్నతులుగా నిర్మితమౌతున్నారని అన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ స్వయం సేవకులు సేవాకార్యక్రమాలు చేస్తున్నారని, చివరిశ్వాస వరకు దేశహితమే స్వయంసేవకుల ధ్యేయమని అన్నారు. సంఘంలో ఘోష్ యొక్క విశిష్టత ను ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మచ్చ దేవదాసు, వర్గ కార్యవాహ్ సిద్ధ గంగారజం, విభాగ్ ప్రచారక్ భానుచందర్ జీ, జిల్లా ప్రచారక్ లోకేష్ జీ, జిల్లా ఘోష్ ప్రముఖ్ సుద్దాల మల్లేశం, జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్వయంసేవకులు, ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, మాతలు,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...