జన్నారం అటవీ డివిజన్లో ఇదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
జన్నారం, డిసెంబర్ 26, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం అటవీ డివిజన్లో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా పెట్రేగిపోతుంది అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఖానాపూర్ నియోజకవర్గ జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతం, వాగులు, గోదావరి నది, ప్రవహిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం వాగులు నదుల్లో పుష్కలంగా ఇసుక ఉండడంతో ఇసుక మాఫియా ఇసుక కాజేసేందుకు చేసేందుకు రంగంలోకి దిగింది. తొలిత అభివృద్ధి పనులతో పేరుతో ఇసుక మాఫియా అధికారులను మజ్జిగ చేసుకుని ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు నిద్ర నటిస్తున్న తో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు గతంలో ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదులు అందుకున్న ట్రాన్స్పోర్ట్ పోలీసులు వరుసగా దాడులు చేయడంతో కొద్ది కాలం పాటు జన్నారం అటవీ డివిజన్లో ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. గత కొద్ది నెలలుగా జన్నారం అటవీ డివిజన్లో ఇసుక అక్రమ రవాణా భారీగా కొనసాగుతుంది. జన్నారం మండలంలో అటవీ ప్రాంతం, వాగులు, నదులు నుండి భారీ స్థాయిలో ట్రాక్టర్ల ద్వారా రహదారి గుండా అక్రమంగా ఇసుక రవాణా తరలిపోతుంది. అదేవిధంగా మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, పొనకల్, గ్రామాల నుండి ఇసుక భారీ స్థాయిలో ఇతర జిల్లాలకు మండల కేంద్రానికి అక్రమ రవాణా కొనసాగుతుంది. మండలంలోని కొన్ని గ్రామాలలో అక్రమ ఇసుక రవాణా చేసి డంపులు గా నిల్వ ఉంచుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ట్రాక్టర్ యజమానుదారులు తీసుకుంటున్న ఇసుక మాఫియా ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు. ఇసుక అదనంగా తీసుకెళ్లేందుకు రెవెన్యూ, అటవీ శాఖ, మైనింగ్ శాఖ, పోలీసుల శాఖలకు సుఖ మాఫియా భారి నారజానలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రచారానికి తగ్గట్టు ఆయా శాఖల అధికారులు ఇసుక అక్రమంగా తరలిపోతున్న అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక ఇటీవల మండలంలోని గ్రామాల ప్రజలు ఇసుక ట్రాక్టర్లకు అడ్డం తిరిగి వాటిని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించిన పై స్థాయి అధికారుల అండతో వెంటనే విడుదల చేయడం జరుగుతుంది. స్థానిక అధికారులు ప్రతిరోజు వందల సంఖ్యలో జన్నారం అటవీ డివిజన్ నుండి ఇతర జిల్లాలకు అక్రమ ఇసుక ఎలా వెళుతుంది, అంటూ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట నిరంతరం ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్టు వేయాలని జన్నారం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై అటవీ శాఖ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ, సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్నారు. మండల అటవీ డివిజన్ లలో అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం తెలిస్తే తక్షణమే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్, పోలీస్, శాఖ అధికారులు అంటున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...