*రైతులపై చిన్నచూపా? రైతును కాపాడుకుంటేనే మనిషి మనుగడ** -రైతు వ్యతిరేకి' మోడీ దిష్టిబొమ్మ దాహ
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరై మాట్లాడుతూ...
బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అనుకరిస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలోని రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రైతులు ఢిల్లీ వేదికగా కేంద్రప్రభుత్వం నల్లచట్టలను చేస్తే యావత్తు దేశ రైతులు అందరూ కలిసి ఢిల్లీని దిగ్బంధం చేసి కనీసం 16నెలలు చలికి వణుకుతూ , వానకు తడుస్తూ ఎండకు ఎండి కనీసం 700మంది రైతుల చావులను చూసింది ఈ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా పట్టుసడలకుండా పోరాటం చేసి నల్లచట్టలను రద్దు చేసే వరకు పోరాటం చేసిన చరిత్ర ఈ దేశ రైతులది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నుండి మొదలు నేటి వరకు రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశ రైతులే గోరి కడుతరని ఎమ్మెల్యే హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర
రైతు బాంధవులు , రైతును రాజు చెయ్యడంలో సఫలీకృతం అయినా రైతు నేస్తం తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం అనునిత్యం ఆలోచన చేస్తూ "రుణమాఫీ,రైతు బంద్ , రైతు భీమా ,24 గంటల ఉచిత కరెంట్,ఉచిత ఎరువులు , ఇస్తూ... "దేశవ్యాప్తంగా "ఆఫ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో దేశంలో రైతు పాలన కావాలి అని కోరుకుంటున్న మహోన్నతమైన నేత మన కేసీఆర్. నేడు రైతుల కోసం కల్లలు ఏర్పాటు చేసుకుంటే "ఉపాధి హామీ పథకంలో డబ్బులను వృధా చేశారు అని "సోషల్ ఆడిట్" అనే పేరుతో ఒక దుర్మార్గపు ఆలోచనలతో అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని అబసుల పాలు చేస్తూ... మళ్ళీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెడతాం అని అన్నారు*
ఈ కార్యక్రమంలో షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మిట్ట వెంకట రంగారెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు, ఇంద్రన్న యువసేన నాయకులు రవికాంత్రెడ్డి,రవీందర్,, రామా గౌడ్, నాగార్జున రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, మద్దేల చింటూ,ఏఎంసి డైరెక్టర్ ఫయాజ్,గని, శేఖర్, మొయినాబాద్ టిఆర్ఎస్ నాయకులు షాబాద్ టిఆర్ఎస్ నాయకులు వివిధ మండల తెరాస నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...