ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి *బరితెగిస్తున్న భూ కబ్జాదారులు*
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు పురుషోత్తం రెడ్డి ఐదు ఎకరాల భూమిని తన అమ్మమ్మ కొడుకు మామగారైన రాజేందర్ రెడ్డి వద్ద 2006వ సంవత్సరంలో 5 ఎకరాల 9 గుంటల భూమి మాల్ నుండి మర్రిగూడ వెళ్లే దారిలో కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు రాజిరెడ్డి అనే పేరుతో భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మూడు ఎకరాల 9 గుంటల భూమి కబ్జా చేసే ప్రయత్నాలలో స్థానిక రాజకీయ నేతలు వెనుక ఉండి, మనోహర్ రెడ్డి, జంగారెడ్డి, కొండల్ రెడ్డిలను ముందు ఉంచి భూ కబ్జా బాగోతాన్ని నడిపిస్తున్నారని బొడ్డు పురుషోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. లేని రాజిరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ భూపత్రాలపై సమగ్ర విచారణ జరిపించి, నకిలీ పత్రాలతో సీలింగ్, ప్రైవేటు భూముల కబ్జాకు యత్నిస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని పురుషోత్తం రెడ్డి తన వ్యవసాయ పొలంలో పత్రికా సమావేశం లో కోరారు. రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి ఇబ్రహీంపట్నం కు చెందిన పొల్ జంగారెడ్డి, తక్కల్లపల్లి గ్రామానికి చెందిన మారేడుపల్లి కొండల్ రెడ్డి అనే వ్యక్తులకు విక్రయించాడని బొడ్డు పురుషోత్తం రెడ్డి తెలిపారు. అయితే సర్వే నెంబరు 565 లోని మొత్తం భూమి 1975 నుంచి మొదలుకొని 1995 వరకు సీలింగ్ లో ఉందని అన్నారు . సీలింగ్ లో ఉన్న భూమిని రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి లేని బట్ట రాజిరెడ్డి వద్ద ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అయితే సీలింగులో ఉన్న భూములన్నీ బట్ట రాజేందర్ రెడ్డి పేరిట ఉండగా, రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి మాత్రం తాను బట్ట రాజిరెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ పత్రాలను సృష్టించారని తెలిపారు. అసలు ఈ బట్ట రాజిరెడ్డి ఎవరో, ఆయనకు తన మేనమామ అయిన రాజేందర్ రెడ్డి కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. ఆ పత్రాలపై ఉన్న సంతకాలు కూడా తమ మేనమామ అయిన బట్ట రాజేందర్ రెడ్డివి కావని తెలియజేశారు. ఫోర్జరీ పత్రాలను సృష్టించి తమ భూమిని కాజేయాలని చూస్తున్న రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి, పొల్ జంగారెడ్డి, మారేడుపల్లి కొండల్ రెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి నన్ను చంపేసామని బెదిరిస్తున్నారని, మొత్తం ఐదు ఎకరాల తొమ్మిది గంటలు వదిలి వెళ్లాలని మా నాన్నను వాచ్ మెన్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారని తెలిపారు. జంగారెడ్డి, కొండల్ రెడ్డిలపై నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేశారని, రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి పై కేసు నమోదు చేయకుండా పోలీసులు కూడా కాల వ్యాపన చేశారని తెలిపారు. తమ భూమిని కబ్జా చేయడానికి ఈ ముగ్గురు బృందం ముఠా స్థానిక రాజకీయ నేతలను కూడా కలుపుకొని కుట్ర చేస్తున్నారని బొడ్డు పురుషోత్తం రెడ్డి తెలిపారు. దయచేసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రెవెన్యూ అధికారులకు నా మనవి ఏమనగా నా యొక్క భూమి దస్తావేజులు పరిశీలించి మాకు తగిన న్యాయం చేస్తారని బొడ్డు పురుషోత్తం రెడ్డి పత్రికా సమావేశంలో తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...