ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 21న దర్నా శంకరపట్నం డిసెంబర్ 18 ప్రజాపాలన రిపోర్టర్:
శంకర పట్టణం మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైపల్యం చెందుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తాహసిల్దార్ కార్యాలయాల ముందు జరుగు దర్నాను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపునిస్తుంది.తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించడంతో పాటు అర్హులైన పేద వారందరికీ సంక్షేమ పథకాలు అందడం లేదు, దళిత బంధు స్కీం ప్రవేశపెట్టి ఏడాది గడుస్తున్నా అర్హులైన వారందరికీ ఇప్పటికీ అందలేదు. నియోజకవర్గానికి కొన్ని నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది అన్నారు.అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే దళిత బంధు ఇస్తున్నట్లు అనేక విమర్శలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా కోటాలు కాకుండా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు స్కీo అందరికీ ఇవ్వాలి. నిర్మాణాలు పూర్తి అయినా డబుల్ బెడ్ రూo ఇండ్లను పేదలకు పంపిణీ చేయలేదు ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోవడం పట్ల అనేకమంది రేషన్ కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చేయలేదున్నారు.అర్హులైన వారందరికీ వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పెన్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఎన్నికల హామీల అమలు కోసం ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈనెల 21న మండల తాహ సిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొనాలని అశోక్ విజ్ఞప్తి చేసారు .ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం సిపిఐ నాయకులు తాడవేణి రవి జూల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...