టిపియుఎస్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షునిగా కమ్మేట ప్రధానోపాధ్యాయులు గణపురం సురధీర్ ఏకగ
నగరంలోని సాహితీ కళాశాల బి ఎన్ రెడ్డి నగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం కమ్మెట పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణపురం సురధీర్ టిపియుఎస్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ సిపిఎస్ (కాంటి) బ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి ఆర్థిక భద్రతతో కూడిన "పాతపెన్షన్ విధానం అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల అనుగుణంగా, నియామక ప్రక్రియ పూర్తిగా 2004 సెప్టెంబర్ కంటే పూర్వం జరిగినందున తక్షణమే డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు 'పాతపెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.రాబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జిఎస్టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డి.ఎ. లను వెంటనే విడుదల చేయాలి అని కోరారు. ప్రభుత్వపాఠశాలలలో ఉపాద్యాయుల పోస్టులు ఖాళీగా ఉండేటం వలన విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎస్ జి టి లకు స్కూల్ అసిస్టెంట్లు గా, 'స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్ఎం లుగా ప్రమోషన్ల కల్పించి విధ్యావ్యవస్థను పటిష్ట పరుచాలన్నారు.
పాఠశాలలలో శుభ్రతకు ప్రత్యేక నియామకాలు చేపట్టి, పాఠశాల లను శుభ్రంగా ఉంచాల్సిన బాద్యత ప్రభుత్వానిది అని గుర్తుచేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ హెచ్ ఎస్ సదుపాయం వెంటనే అమలులోనికి తీసుకొచ్చి ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలంగాణ ప్రాత ఉపాధ్యాయ సంఘం తరపున పనిచేయడానికి అవకాశం కల్పించిన కార్యకర్తలకు సంఘ పెద్దలకు సురధీర్ ధన్యవాదాలు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...