బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ రైతు సమస్యలపై వినతి పత్రం
మధిర డిసెంబర్ 9 ప్రరజా పాలన ప్రతినిధిి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవాారం నాడు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో
బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2018 ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఒక లక్ష రూపాయలు వ్యవసాయ రుణమాఫీ హామీ ని వడ్డీతో సహా సంపూర్ణంగా అమలు చేయాలిి తాసిల్దార్ కి బిజెెపి పార్టీ నాయకులు ఈ సందర్భంగాాా వారు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన( పంటల బీమా యోజన) తెలంగాణలో అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, వెంటనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలి,వడ్లు పూనుకోలు విషయంలో కేంద్రం మద్దతు ధర ఇచ్చి సహకరిస్తున్న,
నేటి వరకు పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడమే కాక హమాలీ పైసలు కేంద్రం ఇస్తున్న, రైతుల వద్ద వసూలు చేయడం అంతే కాక తరుగు తాలు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రైతులను నష్టపరుస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి అమాలీ చార్జీలు రైతులు వద్ద వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి అలాగే తాలూ తరుగు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నష్టం జరగకుండా చూడాలి సరి అగు సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వలన వేలాది మంది రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు ప్రభుత్వ తప్పిదానికి రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది, వెంటనే ధరణి పోర్టను సమీక్షించి రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారం ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు,పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, మండల్ అధ్యక్షులు, గుండా చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, దళిత మోర్చా జిల్లా అధికారం ప్రతినిధి, కనపర్తి ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు కొప్పురావూరి రామయోగేశ్వరావు, సోమేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ,యువమోర్చ,అధ్యక్షులు, కుక్కల రాము, ఉపాధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మోహనరావు,ఓబీసీ మోర్చా Gv రావు, ఖాజామియా,కిసాన్ మోర్చా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...