ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి *వైష్ణవి గార్డెన్స్ లో నియోజకవర్గ జర్నలిస్
ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో నియోజకవర్గ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టి యు డబ్ల్యూ జే వన్ ఫోర్ త్రీ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి రమేష్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సభాధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి చెరుకూరు మహేందర్, జనరల్ సెక్రెటరీలు హరికృష్ణా రెడ్డి తదితర జర్నలిస్టులు కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా కార్యక్రమంలో సభ్యత్వ నమోదు జరిగింది. మొట్టమొదటగా సీనియర్ పాత్రికేయుడు బృంగి శశివర్ణం అకాల మరణం పొందినందుకుగాను ఆయనను స్మరిస్తూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా మహాసభలకు బృంగి శశివర్ణం ప్రాంగణం అనే పేరును జర్నలిస్టులు ప్రతిపాదించగా జిల్లా నాయకులు ఆమోదించడం జరిగింది. అనంతరం సీనియర్ జర్నలిస్టు పిడికిలి చానల్ సీఈవో రామకృష్ణ కు సంఘ సభ్యత్వం అధ్యక్షుడు శేఖర్ సాగర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకాల విషయంలో సుదీర్ఘంగా మాట్లాడారు. సంఘం తరఫున నియోజకవర్గం పరిధిలోని కరోనా సోకిన ప్రతి జర్నలిస్టుకు నిత్యవసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందించి చాలా రకాలుగా ఉపయోగపడ్డామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. క్రిస్టియన్స్ సంస్థ ద్వారా కోశాధికారి చెరుకూరి రాజు ఆధ్వర్యంలో కొంతమంది కరోనా సౌకర్యం జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంగం జిల్లా అధ్యక్షుడు అనంతరం శేఖర్ సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇండ్ల సమస్యలు పరిగణలోకి తీసుకొని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీయూడబ్ల్యూజే 143 సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, జాయింట్ సెక్రెటరీలు హరి కృష్ణారెడ్డి, చెరుకూరి మహేందర్, నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చెరుకూరి మహేందర్, నియోజకవర్గ ముఖ్య సలహాదారు చండీశ్వర్,అశోక్, జర్నలిస్ట్ నాయకులు కృష్ణ, పసునూరు వెంకటేష్ , చెరుకూరి మల్లేష్, అంజి, ఆంజనేయులు, రాఘవేందర్, సుదర్శన్, సురమోని బాబు, దశరథ్, సురేందర్, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...