ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి
ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పేట్రేగడం- విచ్చలవిడి మద్యం అమ్మకాలు-గంజాయి, డ్రగ్స్ మాఫియా ఆగడాలు-చిన్నారులు, మహిళల్లో అభద్రతా భావం-శాంతిభద్రతలు కాపాడేందుకు అత్యన్నత స్థాయి మానిటరింగ్ కమిటీ నియామకం గురించి:
ప్రత్యేక రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత, గౌరవ ప్రతిపత్తులు ఉంటాయనే ఆశలను నీరుగార్చారు. ప్రతిరోజూ ఏదోచోట అత్యాచారాలు, అఘాయిత్యాల వార్తలే. పాఠశాలకెళ్లిన చిన్నారి, ఉద్యోగానికి వెళ్లిన యువతి, మార్కెట్ కెళ్లిన మహిళ క్షేమంగా తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విచ్చలవిడి మద్యం, గంజాయి అమ్మకాలు పేట్రేగిపోయాయి.. డ్రగ్స్, పబ్ సంస్కృతి ప్రబలిపోయింది.
జూబ్లీహిల్స్ వద్ద పబ్ నుంచి బాలికను తీసుకెళ్లి కారులో అఘాయిత్యం మరువకముందే, హయత్ నగర్ లో బాలిక గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో ఆడబిడ్డల అభద్రతకు అద్దం పడుతోంది. పేపర్ చదివినా, న్యూస్ ఛానల్ చూసినా అత్యాచారాల వార్తలే.. 9నెలల పసికందు నుంచి 70 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఎన్ సిఆర్ బి నివేదిక అద్దం పట్టింది. లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)లో తెలంగాణ తొలిస్థానంలో ఉండటం శోచనీయం. గత 8 ఏళ్లలో ఫోక్సో కేసులు 3 రెట్లు పెరిగాయి. దళిత మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం 5వ స్థానం, గిరిజన మహిళలపై అత్యాచారాల్లో 6వ స్థానంలో ఉండటం సభ్య సమాజానికే తలవంపులు..
మహిళలపై నేరాలు గత 3 ఏళ్లలో 57 వేలకు పైగా, చిన్నారులపై దాడులు 14 వేలకు పైగా జరగడం ఆందోళనకరం. అత్యాచారాల కేసులు 823 నమోదైతే, అత్యాచార యత్నాల కేసులు 36 నమోదు కావడం ఆడబిడ్డల అభద్రతకు నిదర్శనం. డ్రగ్స్ కేసులు 1,346 నమోదయ్యాయని ఎన్ సి ఆర్సీ నివేదిక బైటపెట్టింది. ఈ లెక్కలోకి దాని దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు మరెన్నో... మద్యం ఏరులై పారడం, గంజాయి అక్రమ రవాణా, వినియోగం, డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోవడం ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట
వీటన్నింటికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపాలి. భవిష్యత్తులో మరే దుర్ఘటన జరగకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అరాచకాలకు పాల్పడే దుండగులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం, ఉదాసీనతకు ఆస్కారం లేకుండా చేయాలి. సమాజంలో అశాంతి-అభద్రత తొలగించడంలో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి. మరింత సమర్ధవంతంగా పోలీసింగ్ జరిగేలా చూడాలి. ప్రతిచోటా నిఘా ముమ్మరం చేయాలి. అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి.. ఆడబిడ్డలపై వేధింపులు దౌర్జన్యాలు, అత్యాచారాలు- అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేలా రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణుడు "అత్యున్నత స్థాయి మానిటరింగ్ కమిటీని నియమించాలని, సదరు కమిటీ శాఖలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి, సమర్థ పోలీసింగ్తో ఆడబిడ్డలకు భద్రతపై భరోసా కల్పించాలని మనవి చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చక్రపాణి, స్వప్న, మల్లమ్మ, శ్యామల , తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...