ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి * ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి
మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగానే 21వేల వేతనం తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21 వేల వేతనం ఇస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మున్సిపాలిటీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లో బిల్లు కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ వర్క్, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, పంపు ఆపరేటర్లుగా సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తూ వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారు నేటికీ పర్మనెంట్ కాలేదు. చేస్తున్న పనికి భద్రత లేదు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తీర్పులను కూడా అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తోపాటు స్కీం వర్కర్లకు కూడా 2021 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది కానీ 11వ పిఆర్సి చైర్మన్ సిఫారసు చేసిన కేటగిరీల వారీగా నిర్ణయించిన వేతనాలు రూ.19000/- లు, రూ.22900/- లు, రూ. 31040/- లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 విడుదల చేసి రూ.15600/- లు, రూ. 19500/- లు, రూ.22750/- లు కేటగిరి వారిగా వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఈ నిర్ణయం ప్రకారం పారిశుద్ధ కార్మికులకు కేటగిరీగా వేతనాలు అమలు చేయకుండా మోసం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు రూ.21000/- ల వేతనం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ పండుగలతో పాటు వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 13వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాబు, జగన్, భాస్కర్, రాజేందర్, బాలయ్య, పుష్ప, ఇంద్రమ్మ, లావణ్య, రమేష్, జయమ్మ, సుజాత, లక్ష్మమ్మ, అండాలు, నాగమణి, నరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...