ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6ప్రజాపాలన ప్రతినిధి *వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం
వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వికలాంగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని *వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు పిలుపునిచ్చారు*
ఈ రోజు మంచాల్ మండల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఎన్ పిఆర్ డి భారత 3వ మహాసభల పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా డిసెంబర్ 26-28 తేదీల్లో NPRD అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు దేశంలో వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాడని అన్నారు 2016 RPD చట్టంలోని సెక్షన్ 89,92,93లను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నేటికీ నేషనల్ ట్రస్ట్కు, వికలాంగుల ప్రధాన కమిషనర్ కార్యాలయాల్లో చైర్మన్లు లేరని అన్నారు. మానసిక వికలాంగుల చట్టం అమల్లోకి వచ్చి అనేక ఎండ్లు గడుస్తున్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం ద్వారా వికలాంగులు రిజ్వేషన్ల సౌకర్యం కోల్పోతారని అన్నారు. గడిచిన 8ఎండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వికలాంగులపై దాడులు దౌర్జన్యాలు మహిళా వికలాంగులపై లైంగిక వేదింపులు పెరిగిపోతున్నాయని వాటిని ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. కరోనా వికలాంగుల జీవితాలను ప్రభావితం చేసిందని అన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వికలాంగులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అఖిల భారత మహాసభల్లో దేశ వ్యాపితంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. దేశ వ్యాపితంగా 22రాష్ట్ర నుండి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.33 జిల్లాలో వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలపై సెమినార్స్ చర్చగిస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 26నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27, 28తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు వికలాంగులు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అశ్వాల బాల్ రాజ్ చీర దానయ్య సత్తయ్య గ్యార యదమ్మ మంగ అంజయ్య బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...