ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి
బాలపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : దేశంలోనే తెలంగాణ రాష్ట్ర లో ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచర్స్ కు రెండు వేల తొమ్మిది వందల (2900) మెట్రిక్ టన్నుల సన్న బియ్యంనీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం చేయడం జరిగిందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో 17వ డివిజన్ లో ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి రేషన్ షాప్ (1599004)లో ప్రైవేట్ స్కూల్ లలో పని చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు 25 కిలోలు సన్నబియ్యం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బాలాపూర్ మండలంలో దాదాపు 1752 ఉపాధ్యాయులకు, ప్రైవేట్ స్కూల్ లలో పనిచేసే టీచర్స్ రాష్ట్ర ప్రభుత్వం 25 కిలోలు సన్న బియ్యం ఇస్తూ, 2000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి వైరస్ నేపద్యంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు జీవనోపాధి లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆలోచించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, వారికి సాయం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర మొత్తము 2900 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తో పాటు ఉపాధ్యాయులకు రెండు లక్షల 12 వేల మందికి, 2000 చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. ఇంకా కొంత మంది ఉపాధ్యాయులకు రాని ఎడల వారిని స్వీకరించి అందరికి వచ్చేటట్లు చేస్తారని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మన సీఎం కేసీఆర్ తీసుకోవడం అంటే నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడంలో ఆయనకు సాటి లేరు అని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి ఉపాధ్యాయులు ఎన్నో ప్రభుత్వాల పరిపాలన లో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని ఇలా ఇవ్వడంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అని మనస్ఫూర్తిగా కరోనా మహమ్మారి నుండి తొందరగా కోలుకోవాలని తెలంగాణ యావత్ ప్రజల కోరుకుంటూ టీచర్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎమ్ ఆర్ ఓ శ్రీనివాస్ రెడ్డి, బాలపూర్ మండల సిబ్బంది, మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ లార్డ్స్ స్కూల్ కరస్పాండెంట్ సిద్ధల చిన్న బీరప్ప, బడంగ్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు భీమిడి సప్న జంగారెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్, బండారి మనోహర్, బాలు నాయక్, కంటెస్టెంట్ కార్పొరేటర్ లక్ష్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రఘునందన్ చారి, ఖలీల్, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, అభిమానులు కార్యకర్తలు యువకులు పెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...