ధరణి చిక్కులు తప్పని అన్నదాత గోస* -లక్షల్లో దారఖాస్తులు పట్టించుకోని అధికారులు. -ధరణి పోర్ట
చేవెళ్ల,నవంబర్30, (ప్రజాపాలన) :-
చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రైతు పోరు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వసంతం మాట్లాడుతూ రైతులో ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ల్ ను తీసుకొచ్చి లక్షలాది రూపాయలు రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ధరణి పోటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోటాలను రద్దు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్నా కార్యక్రమం కోఆర్డినేటర్ జోష్నా శివారెడ్డి , డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శులు ఉదయ్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, మధుసూదన్ గుప్తా, డి సి సి ప్రధాన కార్యదర్శి లు యాలాల మహేశ్వర్ రెడ్డి, భార్గవరామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశామొల్ల ఆంజనేయులు కోట రాజు గౌడ్, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, శంకర్ పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మానేయ, షాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, ముడిమేల సొసైటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మొయినాబాద్ సొసైటీ చైర్మన్ చంద్రారెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు మధు, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు పెంటారెడ్డి, మైనారిటీ సెల్ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు శమియుదిన్ , చేవెళ్ల మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవర సమతా వెంకట్ రెడ్డి, షాబాద్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అశ్విని,ఎంపిటిసి సభ్యులు సురంగల్ రామ్ రెడ్డి, అందాపూర్ ఎంపిటిసి సామ రవీందర్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ నాయకులు ఇబ్రహీం పల్లి మల్లేష్ ,సత్యనారాయణ, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి హనీఫ్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బి శ్రీనివాస్, ఉరెళ్ళ దేవేందర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, మండల పార్టీ కార్యదర్శి ఖదీర్, పోతుగల్ రవీందర్ నాయక్, కొండకల్ జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...