ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 30 ప్రజా పాలన ప్రతినిధి, *రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..సాగర్ రహదారిపై నిరసన తెలియజేయడం జరిగింది..*కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో* జరిగిన ఈ కార్యక్రమానికి కార్యక్రమంకి ఇంచార్జ్ *మరికంటి భవాని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్నాథ్ రెడ్డి.. ఈసీ శేఖర్ గౌడ్*.. తోపాటు మండల,మున్సిపల్ అధ్యక్షులు..నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు..ఎన్ ఎస్ యు ఐ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కావడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల పాలిట ధరణి పోర్టల్ పెద్ద శాపంగా మారిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నా అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వం తక్షణమే ధరణి వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని, ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని..పట్టాలు పట్టాలు అందించాలని తెలియజేశారు..రైతు రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెబుతామని అన్నారు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మైనింగ్ జోన్లను ఎత్తివేయాలని.. మైనింగ్ భూ భాదిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా తెరాస భాజాప ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు..డిసెంబర్ 5వ తేదీన వేలాది మంది రైతుల చే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్.. యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి..వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి..వివిధ మండల,మున్సిపల్ అధ్యక్షులు..జడల రవీందర్ రెడ్డి..కొత్త ప్రభాకర్ గౌడ్..మస్కు నరసింహ..వింజమూరి రాంరెడ్డి.. కొత్తపల్లి జైపాల్ రెడ్డి..కొత్తకురుమ మంగమ్మ శివకుమార్ తో పాటు స్థానిక కౌన్సిలర్స్ ఆకుల మమత ఆనంద్..మోహన్ నాయక్..తోపాటు వివిధ మున్సిపాలిటీ ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. సర్పంచులు..తోపాటు స్థానిక నాయకులు కొత్త ప్రవీణ్ గౌడ్.. కొండ్రు ప్రవీణ్..ప్రేమాకర్ రెడ్డి.. పాండురంగారెడ్డి.సొప్పరి రవికుమార్...మంకాల కరుణాకర్.. శ్రీకాంత్..రామకృష్ణ యాదవ్..నందకిషోర్..రాజశేఖర్ రెడ్డి. శ్రీధర్ గౌడ్.. సాయి..ముత్యాల శ్రీహరి...సోహెల్..గోపాల్ తోపాటు వందలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...