ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 27 జపాలను ప్రతినిధి *బిసిలకు 50% రిజ్వేషన్లని వెంటనే కల్పించాలని బహుజ
మెట్రో న్యూస్,ఇబ్రహీంపట్నం: బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో డాగ్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27% ఉన్న బిసిల రిజర్వేషన్ లని 50% పెంచాలని డిమాండ్ చేస్తూ .దేశంలో చివరిసారిగా 1932లో బీసీల జనాభా గణన జరిగిందని, మనకు స్వాతంత్రం వచ్చే 75 ఏళ్లు గడిచిన ఇప్పటివరకు కూడా బీసీలవారీగా జన గణన జరగలేదన్నారు. ఇప్పటికి చట్టసభల్లో బీసీలకు సరైన రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు.1990లో మాన్యవర్ కాన్షిరాం బీసీలకు చేసిన పోరాట ఫలితంగానే బీసీల కోసం ప్రత్యేక కమిషన్ వేసి 27% రిజర్వేషన్ గా ఆమోదించడం జరిగిందన్నారు.ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటూ 8%శాతం ఉన్న ఓసి జనాభాకు 10% బిల్లు పెట్టి పార్లమెంట్లో ఆమోదించడం, సుప్రీంకోర్టు నుండి కూడా అనుమతి లభించడం ఆశ్చర్యకరమన్నారు.మేమెంత మందిమో మకంత వాటా,బిసిల జనగణన లెక్కలు చెయ్యాలని, బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చెశారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఈసీ మెంబర్ బోళ్ల గణేష్ ముదిరాజ్,జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జీ పళ్లాటి రాములు,అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్,మండల మండల కన్వీనర్లు గోరేటి కుమార్,గడ్డం మల్లయ్య,మచ్చ మహేందర్,
మున్సిపాలటీ కమిటీ అధ్యక్షులు సభ్యులు యంజాల ప్రహ్లద్,బంగారిగళ్ళ మహేందర్,జోగు స్వామి,
సెక్టార్ కమిటీ నాయకులు
చేతళ్ళ ఈశ్వర్,మహేష్ మహారాజ్,గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి,పల్లాటి రాజు,గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...