పది రూపాయల నాణేలపై అవగాహన కల్పించండి
బెల్లంపల్లి ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి: పది రూపాయల నోట్లు ఎక్కువగా వినియోగంలో ఉండి త్వరగా చిరిగిపోయి పాడై పోతున్నాయి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన పది రూపాయల నాణేలకు బెల్లంపల్లిలో పరేషాన్ వచ్చిపడింది. ఎవరు చెప్పారో ఏమో కాని ఒకరిని చూసి ఒకరు నాణలను తీసుకోవడం లేదు. బెల్లంపల్లిపట్టణ లో వినియోగదారులు మార్కెట్ లోకి వెళ్లి కూరగాయల వద్ద గాని టిఫిన్ సెంటర్ల వద్ద గాని కిరాణా కొట్లో గాని మద్యం షాప్ ల వద్దగాని చివరకు మల్లెపూలమ్ముకునే వాళ్లు గాని, పది రూపాయల నాణాన్ని తీసుకోవడం లేదు, వస్తువులను కొనుగోలు చేసుకున్న తర్వాత పది రూపాయల నాణేలు ఇస్తే అది తప్ప వేరే ఇయ్యండి అంటూ పది రూపాయల నాణాలను తీసుకోవడం లేదు, ఇది ఏంటమ్మా రిజర్వు బ్యాంకు వారు ఈ నాణాలను నిషేధించలేదు కదా తప్పకుండా తీసుకోవాల్సిందే అని విజ్ఞప్తి చేసిన గదంతా మాకు తెలియదు సార్ వాటిని ఎవరు తీసుకుంట లేరు మేము కూడా తీసుకోము అవి వద్దు సార్ అంటూ నిర్ద్వందంగా ఇచ్చిన సామాన్లను వెనక్కి తీసుకుంటున్నారు, బ్యాంకుల వాళ్ళు, పెట్రోల్ పంపుల వారు తప్ప ఎవరు తీసుకోవడం లేదు నాణాలను, ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల వద్ద ఉన్న వందలాది రూపాయల పది రూపాయల నాణేలు గల్లాపెట్టె లోను దేవుడి హుండీల్లోనో ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందినీ వినియోగదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో నైనా మార్చుకుందామని వెళ్తే బ్యాంకులో ఖాతాదారులై వుంటే రోజుకు ఒక వెయ్యి రూపాయల నాణాలు మాత్రమే తమ ఖాతాలో జమ చేసుకొనే అవకాశం ఉందని ఎక్కువగా తీసుకోలేమని బ్యాంకు అధికారులు అంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఈ బాధలు భరించలేక హుండీ ల్లోనో గల్లా పెట్టెల్లో నో వేసుకుని ఇంట్లోనే దాచి పెట్టుకోవడం జరుగుతుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై వెల్లంపల్లి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ వై వి రెడ్డి ని అడగగా రిజర్వు బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క ఖాతాదారుడు రోజుకు ఒక వెయ్యి రూపాయలు తన ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఉందని అంతకంటే మించి చేసుకునే అవకాశం లేదని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటికైనా బెల్లంపల్లి పట్టణంలో 10 రూపాయల నాణాన్ని వినియోగంలోకి వచ్చే విధంగా అందరూ తీసుకునే విధంగా రెవెన్యూ అధికారులు చేస్తారో, మున్సిపల్ అధికారులు చేస్తారో, పోలీస్ అధికారులు చేస్తారో, బ్యాంకు అధికారులు చేస్తారో ఎవరు చేస్తారో ఏమో కానీ 10 రూపాయల నాణాన్ని బెల్లంపల్లిలో భయం లేకుండా తీసుకొనే ఈ విధంగా అవగాహన కల్పించాలని లేదంటే బెల్లంపల్లి పట్టణంలో పది రూపాయల నాణమ్ కనుమరుగయ్యే ప్రమాద ముందని అంటున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...