*మల్లారెడ్డి గూడ లో వ్యవసాయ క్షేత్ర దినోత్సవం* -భూసారాన్ని పెంచే ఎరులనే వాడండి -వ్యవసాయధికార
చేవెళ్ళ నవంబర్ 25(ప్రజాపాలన): -
చేవెళ్ళ మండలం మల్లారెడ్డి గూడ గ్రామంలో సర్పంచ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర పరిశీలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్ళ మండల వ్యవసాయ అధికారి జి.తులసి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ వంగడాలు, పంట మార్పిడి విధానం, పచ్చి రొట్టె ఎరువు, సేంద్రియ ఎరువుల ఉపయోగం గూర్చి వివరించారు. పచ్చిరొట్టె ఎరువులు వానకాలం వరి పంటలకు ఎక్కువగా వినియోగించాలాన్నారు. పచ్చిరొట్టె ఎరువులకు జనము, కానుగ ఆకులు పంటకు మంచి ఎరువులన్నారు. పశువుల పేడ పంటలకు వాడడం వల్ల మంచి దిగుబడి వస్తుందన్నారు. నేలలో నత్రజనిని స్థిరకరించి నేల సారవంతన్ని పెంచుతుందన్నారు. జనము విత్తనం విత్తిన 30 నుండి 45 రోజుల్లో పూతదశలో పొర్ల దున్నాలన్నారు. ఈ విధానం వల్ల కుత్రిమ ఎరువుల వాడకం అవసరం లేదన్నారు. పాస్పారస్ సాలుబులైడింగ్ బాక్టీరియా నేలలో ఉండడం వల్ల మొక్క ఏపుగా ఎదుగుతుంది. పొలంలో రైతుకు 'డిఎపి' వెదజల్లే ఖర్చు తగ్గుతుందన్నారు. పంటలకు రైతు లు ఎరువులు వేయకుండా దశల వారిగా వినియోగించాలన్నారు. దీని వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. పచ్చిరొట్టె ఎరువులు వాడకం వల్ల నేల సారవంతంగ ఉంటుందన్నారు. కుత్రిమ రసాయన ఎరువుల వాడకం వల్ల నేల సారవంతం కోల్పోతుందన్నారు. పొలం దున్ని వృధాగా ఉంచడం వల్ల మృతిక క్రమక్షయం పేరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇ లు స్వాతి, రమేష్, వరుణ్, ఉప సర్పంచ్ వెంకటేష్, రాంరెడ్డి, మల్లారెడ్డి, చల్మా రెడ్డి, ఎర్ర రమేష్, ఎర్ర గోపాల్,చిల్కూర్ గోపాల్, ఎర్ర మల్లేష్, నర్సింహా రెడ్డి, బాల్వంత్ రెడ్డి, మాధవరెడ్డి, పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...