బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు నుండి కింద పడిపోయిన వ్యక్తి తీవ్ర గాయాలు శంకరపట్నం నవం
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొజ్జ కోటిలింగం తండ్రి బొజ్జ కొమురయ్య (65) శుక్రవారం సైదాపూర్ వెళ్ళడానికి కేశవపట్నం బస్ స్టాండ్ లో పల్లెవెలుగు బస్సు ఎక్కుతున్న క్రమంలో అదుపుతప్పి బస్సు నుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ కాజా, ఈఎంటి సతీష్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
ప్రయాణీకులకు ఎంతో సురక్షితం గా వారి గమ్యస్థానాలకు చేరవేసే ఎంతో నమ్మకమైన సంస్ధ గా ఆర్ టీసీ ప్రజల మన్ననలను చూరగొన్నా విషయం విధితమే....అయినప్పటికి గత కొంత కాలం గా పెరుగుతున్న ప్రమాదాల వల్ల ఈ సంస్థ ప్రయాణికుల సురక్షిత ను నిర్లక్ష్యం చేస్తోందన్న అపవాదు లేకపోలేదు ముఖ్యముగా ఆర్టీసీ లో అద్ధే బస్సులు పెరిగిపోయి వాటి డ్రైవర్ ల నిర్లక్ష్యం వలన పోటీ తత్వం వలన బస్సులను వేగంగా నడపడం వల్ల ఆర్టిసి డ్రైవర్ లకు పని వేళలు పెంచడం వల్ల తరుచు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇందులో సంస్థ నిర్లక్ష్యం కూడా స్పష్టమవుతోంది, పల్లె వెలుగు బస్సుల తలుపులు పూర్తిగా తెరిచి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి,ప్రయాణికులు బస్సు ఎక్కుతున్న క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళుతుండడం వల్ల ప్రయాణికులు ఫట్ బోర్డ్ లో ఉండగానే డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అబిప్రాయపడుతున్నారు. ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ప్రయాణీకులు, ప్రైవేట్ వాహనదారులు,ప్రజలు ప్రమదాల బారీన పడుతున్నారు.తక్షణమే ఆర్ టి సి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...