ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *ఈనెల 23న చలో రామోజీ ఫిల్మ్ సిటీ* *రామోజీ ఫిలిం
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సిపిఎం ఆధ్వర్యంలో 2007లో రామోజీ ఫిలింసిటీలో భూపోరాటం చేసిన ఫలితంగా నాగన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 189 మరియు 203లలో దాదాపు 670 మందికి పేదలకు ఇంటిస్థలం సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు వచ్చిన లబ్దిదారులు, ఇంటి స్థలం లేని పేదలతో రాయపోల్ శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా *సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ గారు* మాట్లాడుతూ... 2007లో సిపిఎం పార్టీ నాయకత్వంలో పోరాడి దాదాపు 670 మందికి ఇంటిస్థలం సాధించామని, ఈ పోరాటంలో దాదాపు పది సంవత్సరాలు కేసులు కోర్టుల చుట్టూ తిరిగామని, ఇంటి స్థలం సర్టిఫికెట్ తో పాటు ఈ భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని గుర్తు చేశారు, కానీ పేదలను ఈ స్థలం పైకి రానివ్వకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారు, 60 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించి హద్దులు పెట్టిన గుర్తులను కూడా చెరిపేస్తున్నారు, పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లోనే సినిమా షూటింగ్లకు సెట్టింగ్లను ఏర్పాటు చేస్తూ స్థలాన్ని మొత్తం ఆక్రమిస్తున్నారు. ఇటువంటి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు రామోజీరావుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు, ప్రజలను ఈ భూముల్లోకి రాకుండా గేట్లను ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు, వెంటనే పట్టాలిచ్చిన పేదలందరికీ స్థలాలు చూయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని పేదల ఇండ్ల స్థలాలు కోసం కేటాయించిన భూమిలో రామోజీరావు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కదిలించి ఇళ్ల స్థలాలలో ఇంటీ నిర్మాణ కార్యక్రమాన్ని మేమే దగ్గరుండి చేపడతామని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈనెల 23న బుధవారం ఉదయం 9:00గంటలకు రాయపోల్ గ్రామం నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ర్యాలీగా వెళ్తామని చెప్పారు.
*సిపిఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ.అది పేదలకు చెందిన భూమి ప్రభుత్వమే దగ్గరుండి పేదలకు ఇంటి స్థలాలు కోసం కేటాయించింది. ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని కూడా మంజూరు చేసింది. రామోజీరావు ప్రభుత్వంలో తమ పలుకుబడిని ఉపయోగించి పేదల భూములను ఆక్రమిస్తున్నారు ఇది సరైనది కాదు. అది ముమ్మాటికీ పేదలకు దక్కాల్సిన భూమి. కాబట్టి ఇంటి స్థలాల కోసం జరిగే ర్యాలీలో ప్రజలు పెద్దయెత్తున పాల్గోనలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి సామెల్, మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య, మండల కార్యవర్గ సభ్యులు పి.జగన్, బుగ్గ రాములు, లింగస్వామి, మండల కమిటీ సభ్యులు ఏ.వెంకటేష్ సిహెచ్ నరసింహ, ఎం.ఆనంద్, కాకి రమేష్ రైతు సంఘం నాయకులు సిహెచ్.ముసలయ్య, ఎం.రామకృష్ణారెడ్డి, యాదగిరి సీపీయతదితరులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...