డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన పట్నం మహేందర్ రెడ్డి* -కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడే వార
చెవెళ్ల నవంబర్ 17 (ప్రజాపాలన):
చేవెళ్ల మండల కేంద్రంలోని మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని, రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కళాశాల చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి
ప్రారంభించారు.
పేదలకు మెరుగైన సేవలు అందించడమే లక్షమని ఆయన అన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారికి అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ సేవలు అందిస్తామని, చుట్టూ పక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక చేవెళ్ల మండలంలోనే 82 మందికి పైగా డయాలసిస్ రోగులు ఉన్నారని, స్థానికంగా వైద్య సేవలు అందుబాటులో లేక నగరంలోని కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రులకు వేలాల్సి వస్తుందన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. త్వరలోనే డయాలసిస్ రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసిన తర్వాత నొప్పులు తెలియకుండా ఆరోగ్యం మెరుగుపడేందుకు మత్తు మందులు ఉన్నాయని అనస్థీషియ వైద్యురాలు సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో
పట్నం మహేందర్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డీన్, ప్రిన్సిపాల్ జోయరాని, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ రాజారెడ్డి, మేనేజర్ నాగేశ్వర్ రావు, అనస్థీషియ వైద్యురాలు సునీత, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మణిక్యారెడ్డి, నాయకులు రఘువీర్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు..
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...