బయట పడుతున్న భాదధ్యతారహిత్యం
వాంకిడి వరకు ఏరియా ఆసుపత్రి అంబులెన్స్
మహారాష్ట్రలోని కోవిడ్ రోగికి రామకృష్ణాపూర్ ఆసుషత్రిలో వైద్యం.
క్యానపల్లి, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుషత్రి తరచు భాదధ్యతారహిత? వ్యవహార శైలికి అడ్డాగా మారనుందా? ఇక్కడ ఏం జరిగినా అధికారులు విచారణ చేయరు, పట్టించుకోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ మొదటి వారంలో సింగరేణి ఏరియా ఆసుషత్రి నుండి ఒక అంబులెన్స్, ఇద్దరు డ్రైవర్లతో కలిసి వాంకిడి చెక్ పోస్టు వరకు ప్రయాణించింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఓ అధికారి ఆదేశాల మేరకు ఓ అధికారి బంధువులు మహారాష్ట్రలో ఉండగా కోవిడ్ 19 కరోనా వ్యాధి సోకడంతో మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఏరియా అనుషత్రిని ఎంచుకున్నట్లు సమాచారం. అదే ఆచరణగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలోని అంబులెన్స్ వాంకిడీ చెకపోస్టు వద్దకు వెళ్లి కోవిడ్ సోకిన వ్యాధి గ్రస్తున్ని, ఇతరులను రామకృష్ణాపూర్ ఏరియా ఆసుషత్రికి తరలించి వైద్యం అందిస్తున్న తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాకపోకలకు సుమారు 180 కిలోమీటర్లకు గాను సింగరేణి ఏరియా ఆసుషత్రి డీజిల్, వాహనాన్ని ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావునిస్తుంది.
మహారాష్ట్రలో కోవిడ్ ఏరియా ఆసుపత్రిలో వ్యాప్తి :
దేశంలో కోవిడ్ ప్రభలడంలో ప్రథమ స్థానంలో ఉన్న మహరాష్ట్రలో ఉన్న కోవిడ్ 19 వైరస్ రెండో దఫా కూడా కోరలు చాచింది. దేశంలో కరోనా వైరస్ ప్రభలతుండగా అతి ప్రమాదకరమైన కరోనా వైరస్ మహా రాష్ట్ర లో ఉండడంతో అక్కడి ప్రభుత్వం అనేక చోట్ల నిబంధనలతో కూడిన సడలిం పులతొ పాటు పలు చోట్ల లాక్ డౌన్ ఆంక్షలు పెట్టినట్లు వార్త కథనాలు వెలువడాయి. సింగరేణి ఏరియా ఆసుషత్రి వైద్యలు వాహనాన్ని ఏర్పర్చి ఖర్చు వెచ్చించి తెలంగాణలో రాష్ట్రంలో కంటే వేగంగా ప్రభలే కరోనా ను అంబులేన్స్ ద్వారా రోగి రూపంలో వ్యాధిని తీసుకువచ్చి స్థానిక ప్రజలగు కరోనా వ్యాధి ప్రబలించే విధంగా వైద్యం అందించడంలో డి వై సి ఎంహో ఉషారాణి పాత్ర కీలకంగా చెవ్పవచ్చు.
రోగితో పాటు.. ఇతరులకు సోకిన కరోనా ?
మహారాష్ట్రలో కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయడం వలన వ్యాధి తన భార్యకు సోకడంతో మహిళా వార్డులో చికిత్స అందిస్తున్న తీరు పట్టణంలో ప్రజలలో, కార్మిక కుటుంబాలలో భయాందోళన ఛాయలు అల్లుకున్నట్లు పలు కూ డక్లలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేసి భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారిని సంప్రదించగా మహారాష్ట్రలో కంటే తెలంగాణాలో కోవిడ్ 19 కరోనా వైరస్ సోకే విధానం తక్కువగా ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వ్యాధి అతి వేగంగా ప్రజలకు ప్రభలుతుందని అన్నారు. జిల్లాలో ప్రతి రోజు కోవిద్ 19 కేసులు పెరుగుతుండడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...