ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *రైతులకు ఎలాంటి నోటీస్ లు ఇవ్వకుండా ఆన్ లైన్
మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూముల పూర్తి వివరాలు ఆన్ లైన్ లో పెట్టాలి అని ఉద్దేశంతో 2017 లో భూ రికార్డ్ సర్వే పేరుతో ప్రతి గ్రామంలో టెంట్ వేసి మరి భూ రికార్డ్ సర్వే కార్యక్రమం మొదలు పెట్టారు భూ రికార్డ్ సర్వే కార్యక్రమంలో కొంత మంది రైతుల సమస్యలు పరిష్కరం అయ్యాయి ఇంకా చాలా మంది రైతుల భూమి రికార్డ్ లు తారుమారు కవటమే కాకుండా ఆన్ లైన్ రికార్డ్ లో సక్రమంగా ఉన్న రైతుల భూమి వివరాలు ఏ కారణం చూపకుండా.స్థానికంగా ఉండే బ్రోకర్ల సహాయంతో ఎకరాల కొద్దీ పట్టా భూములు తొలగించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పై రైతులు మేము కబ్జాలో ఉన్నాం సాగు చేస్తున్నాం రికార్డ్ లో సక్రమంగా ఉన్న మా భూములను ఎందుకు ఆన్ లైన్ నుండి తొలగించారు మా భూములు సక్రమంగా ఆన్ లైన్ రికార్డ్ లొ పొందు పర్చి ధరణి పోర్టలో పెట్టాలని రైతులు తహసీల్దార్ అధికారులకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న ఇప్పట్టి వరకు రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు భూ రికార్డ్ సర్వే కార్యక్రమం మొదలు పెట్టి ఐదు ఏండ్లు గడుస్తున్నా ఇప్పట్టి వరకు రైతుల రికార్డ్ లు సక్రమంగా ఆన్ లైన్ చేయక పోవటం అధికారుల నిర్లక్ష్యమ ప్రభుత్వ నిర్లక్ష్యమ అర్థం కావటం లేదు అన్నారు ఈ విషయం పై రాజకీయ పార్టీల నాయకులు తహసీల్దార్ అధికారులను అడుగుతే డొంక తిరుగుడు సమాధానం చెప్పుతూ మా చేతిలో ఏమి లేదు పై నుండే ధరణి పోర్టల్ అప్సన్ బంద్ ఉంది అంటూ మీ సమస్య ఏమిటో ఈ సేవ మీ సేవ కేంద్రాల్లో 1500వందలు పెట్టి కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకోండి అని తహసీల్దార్ అధికారులు సమాధానం చెపుతున్నారు అయిన ఈ సేవ కేంద్రలో దరఖాస్తు చేసుకొని కూడా నెలలు గడుస్తున్నా ఏ కారణం లేకుండా రికార్డ్ లో నుండి తొలగించిన భూములు సరి చేయటం లేదు ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి రైతులకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కబ్జా ల ఉండి సాగు చేసుకుంటున్న భూములు రికార్డ్ ల నుండి ఎకరాల కొద్దీ ఆన్ లైన్ నుండి తొలగించిన తహసీల్దార్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్ లైన్ రికార్డ్ లో భూమి కోల్పోయిన రైతుల భూముల దగ్గరకు వెళ్లి సర్వే చేసి కబ్జాలో ఉన్న రా లేదా గుర్తించి ఆన్ లైన్ రికార్డ్ లు సక్రమంగా చేసి ధరణి పోర్టలో పెట్టి రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులతో కలిసి పూర్తి ఆధారాలతో న్యాయం కోసం కోర్ట్ ని ఆశ్రయిస్తం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని హెచ్చరిస్తున్నాం*
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...