ప్రతి వాహనమునకు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. కోరుట్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రం
కోరుట్ల, నవంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి):
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తేదీ:
11-11-2022 నుండి మండల వారిగా వాహన తనిఖీ వుంటుందని రవాణా శాఖ కోరుట్ల పరిధిలో గల కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల మరియు గ్రామాల వాహన యజమానులకు సకాలంలో వాహన పత్రాలు చేసుకోవాలని కోరుట్ల ఆర్టీవో రంజిత్ సూచించారు.ప్రతి రవాణా వాహన వాహనాలను ఫిట్నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, టాక్స్ మరియు వాహన డ్రైవర్ కు తగిన అర్హతలు గల లైసెన్సు కలిగి ఉండాలని కోరారు.ప్రతి వాహనమునకు వాహనమ నెంబర్ ప్లేట్లు నాలుగు ప్రక్కల కలిగి ఉండలని, పరిమితి కి మించి ప్యాసింజర్లను తీసుకెళ్లరాదు. సీటింగ్ కెపాసిటీకి మించి ప్యాసింజర్లు కూడా ప్రయాణించవద్దు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడ్డ ప్రయాణికులకు కానీ,
మరణించిన వారికి కానీ,ప్రమాదంలో చెడిపోయిన వాహనాల కు గాని నష్టపరిహారము, వాహన ఇన్సూరెన్స్ వర్తించదని తెలిపారు.రవాణ వాహనాలు పరిమితికి మించి సరుకు రవాణా చేయడం వల్ల ఇట్టి వాహనము మరియు రోడ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణం నష్టం ఆస్తి (వాహనం) నష్టం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్సులు వర్తిందని తెలిపారు. తన యజమానులు తమ వాహనము లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితులలో ఇవ్వవద్దు.ప్రతి వాహనమునకు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండవలెను.లైసెన్స్ లేని వ్యక్తి ఏదైనా ప్రమాదం చేసిన, వారికి ప్రమాదం జరిగిన, మద్యం తాగి ఉన్న జరిగిన సంఘటనకు సంఘటనకు వాహన యజమానులు చట్టరీత్య తగిన బాధ్యులు.18 సంవత్సరాలు నిండని యువతీ యువకులకు వాహనము ఎట్టి పరిస్థితుల్లో, సరదాకి కూడా వాహనం ఇవ్వరాదు. దీనివల్ల ఏ సంఘటన జరిగినా యజమాని పూర్తి బాధ్యత గమనించగలరు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలెను. కారు నడిపేవారు తోటి ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించవలెను. దీనివల్ల అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా చిన్న గాయాలతో తక్కువ ఖర్చుతో బయటపడే అవకాశం ఉంది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-2022 నుండి అక్టోబర్-2022 వరకు, గత 7 నెలలో ఇప్పటివరకు 300 వాహనాలు పైగా తదితర కారణాల వల్ల కేసులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టాక్స్ 21,18,700/-,పెనాల్టీ- 18,36,270/-
కంఫౌండ్ ఫీ 8,69,730/-
మెత్తం: 48,24,680/- వరకు జరిమానా రూపంలో కోరుట్ల రవాణా శాఖకు వచ్చిన ఆదాయం వచ్చిందని తెలిపారు. మీ వాహనము తనిఖీల పట్టుబడినప్పుడు ప్రభుత్వానికి కట్టే జరిమానా గాని అపరాధ రుసుము చెల్లింపుల కంటే, అదే డబ్బుతో ఫీజులు కట్టేసి కాగితాలు చేసుకోగలరని ప్రజలకు కోరుట్ల ఆర్టీవో రంజిత్ సూచనలు చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...