నవంబర్ 28,29చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ శంకరపట్నం నవంబర్04 ప్రజాపాలన ప్రతినిధి
విగ్రహం కూడలి వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జ్ మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'చలో ఢిల్లీ' కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జలకాంతం పిలుపు మేరకు భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ నెల 28,29 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద భారత రాజ్యాంగ రక్షణ మహా ధర్నా కు ప్రజలు ప్రజాసామిక వాదులు మండలంలోని అన్ని గ్రామాల శాఖల సంఘం సభ్యులు లు వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని అంతే కాకుండా దేశ ప్రజలందరూ సమాన హక్కులతో జీవించాలనే లక్ష్యంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మనకందించిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బిజెపి, ఆర్ ఎస్ ఎస్, చేస్తున్న కుట్రలు కుతంత్రాలను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవలసిన సమయం ఆసన్నమైందని కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే లక్ష్యంతో నూతనంగా నిర్మిస్తున్న అత్యంత భారత పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నూతన భవనానికి నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మండలం నుండి 300 మందికి పైగా సంఖ్యలలో తరలి వెళ్లాలని మండల ఇంచార్జ్ మెరుగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శనిగరం ఐలయ్య,కార్యదర్శి శనగరం మహేష్,ప్రజా సంఘాల జేఏసీ మండల అధ్యక్షులు రవి యాదవ్, ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్,దాసరపు భద్రయ్య, దామెర సతీష్,దేవనూరి వెంకటేష్, బుడిగ తిరుపతి, రామగిరి భూమన్న,రామారావు, అశోక్, సంపత్,ఆరెపల్లి ఓదెలు,సముద్రాల రాములు,
సముద్రాల సంపత్,గుర్రం సతీష్,మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...